ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేశారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఉమ్మడి శామీర్పేట మండలంలోని అలియాబాద్, జగ్గంగూడ, కొల్తూర్, పోతారం, ఉద్దెమర్రి, కేశ్వాపూర్ గ్ర�
రద్దీకి అనుగుణంగా ఏర్పాటు టార్గెట్ 334..179 చోట్ల పూర్తి సురక్షిత ప్రయాణమే బల్దియా లక్ష్యం త్వరలో 44 చోట్ల అందుబాటులోకి..: అధికారులు సిటీబ్యూరో, జూన్ 23(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరం దినదినాభివృద్ధి చెంద�
జిల్లాలో పని చేస్తున్న అర్హులైన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు అందజేయాలని అక్రెడిటేషన్ కమిటీ తీర్మానించింది. గురువారం కలెక్టరేట్లోని జిల్లా పౌర సంబంధాల శా�
హుస్సేన్ సాగర్ నాలాపై అశోక్నగర్ వద్ద చేపడుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ఇరుకు వంతెన విస్తరణలో భాగంగా చేపడుతున్న నాలాపై చేపడుతున్న బ్రిడ్జి నిర్మాణ పనులు తుది
దుండిగల్లోని మర్రి లక్ష్మణ్రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఎల్ఆర్ఐటీ) కళాశాల ‘రోబోటిక్స్పై పరిశోధన - అభివృద్ధి’పై ముందడుగు వేసింది. ఈ ఏడాది మార్చి 28న ఎంఎల్ఆర్ఐటీ కళాశా ల యాజమాన్యం హెచ్బ
ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలోఅభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ,మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్నా�
జనాభాలో 15 శాతం మంది దివ్యాంగులు ఉన్నారని, వారు సాధారణ జీవితాన్ని గడిపేందుకు సహాయపడేలా రోబోల తయారీపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జి(టాస్క్) సీఈఓ శంతన�
ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని సెంట్రల్ జోన్ డీసీపీ రాజేశ్ చంద్ర అన్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఆదేశాల మేరకు గాంధీనగర్ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్�
దళితబంధు పథకం కింద బోరబండ డివిజన్కు చెందిన శివజ్యోతి, విజయకృష్ణ దంపతులకు మంజూరైన కారును గురువారం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళిత బంధు పథకం దళితుల కుటుంబాల్�
యాంత్రీకరణ, అధునాతన టెక్నాలజీతో సాగు చేస్తే ఆకుపచ్చ తెలంగాణ సాధ్యమేనని, రాష్ట్ర ప్రభుత్వం ఎంటర్ప్రెన్యూర్షిప్నకు అధిక ప్రోత్సాహం ఇస్తున్నదని రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (�
తండ్రి స్మృతిలో మంచి కథా సంకలనం తీసుకొచ్చి స్ఫూర్తినివ్వడం చాలా గొప్పగా ఉన్నదని, అందరి హృదయాలను కదలిస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అభినందించారు.
పట్టపగలు ఇండ్ల తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను మలక్పేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి ఎనిమిదిన్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.2.5 లక్షల నగదును స్వాధీ నం చేసుకు�
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. గురువారం రూ. 4కోట్లతో భవానీనగర్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మ