ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్థాయిలోఅభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ,మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్నా�
జనాభాలో 15 శాతం మంది దివ్యాంగులు ఉన్నారని, వారు సాధారణ జీవితాన్ని గడిపేందుకు సహాయపడేలా రోబోల తయారీపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్స్ అండ్ నాలెడ్జి(టాస్క్) సీఈఓ శంతన�
ఆపదలో ఉన్న వారికి రక్తదానం చేసి ప్రాణాలను కాపాడాలని సెంట్రల్ జోన్ డీసీపీ రాజేశ్ చంద్ర అన్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ ఆదేశాల మేరకు గాంధీనగర్ పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్�
దళితబంధు పథకం కింద బోరబండ డివిజన్కు చెందిన శివజ్యోతి, విజయకృష్ణ దంపతులకు మంజూరైన కారును గురువారం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దళిత బంధు పథకం దళితుల కుటుంబాల్�
యాంత్రీకరణ, అధునాతన టెక్నాలజీతో సాగు చేస్తే ఆకుపచ్చ తెలంగాణ సాధ్యమేనని, రాష్ట్ర ప్రభుత్వం ఎంటర్ప్రెన్యూర్షిప్నకు అధిక ప్రోత్సాహం ఇస్తున్నదని రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (�
తండ్రి స్మృతిలో మంచి కథా సంకలనం తీసుకొచ్చి స్ఫూర్తినివ్వడం చాలా గొప్పగా ఉన్నదని, అందరి హృదయాలను కదలిస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అభినందించారు.
పట్టపగలు ఇండ్ల తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను మలక్పేట పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుంచి ఎనిమిదిన్నర తులాల బంగారు ఆభరణాలు, రూ.2.5 లక్షల నగదును స్వాధీ నం చేసుకు�
బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఆదర్శంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. గురువారం రూ. 4కోట్లతో భవానీనగర్లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మ
‘ఈ భవనం శిథిలావస్థ స్థితిలో ఉంది! సురక్షితమైనది కాదు! ఎప్పుడైనా కూలిపోవచ్చు! మీ ప్రాణాలకు ముప్పు ఉంది! ఈ భవనాల్లో నివసించడం, సంచరించడం నిషేధం. ఈ భవనంలోకి ఎవరూ వెళ్లొద్దు’ అంటూ జీహెచ్ఎంసీ అధికారులు భద్రత �
ప్రపంచ వ్యాప్తంగా సాహిత్యంలో నూతన ధోరణులు ప్రవేశించాయని ఇండియన్ సొసైటీ ఫర్ కామన్వెల్త్ స్టడీస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఆర్కే ధావన్ అన్నారు. ప్రజల జీవితాలకు సంబంధించిన వాస్తవిక అంశాలపై దృష్టి పె�
నగరంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జీలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. తెలంగాణతో పాటు నగర సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మాసబ్ట్యాంక్లోని ఎఫ్ఓబీపై చార్మినార్తోపాటు హరితహారానిక
ఇప్పటివరకు ట్రేడ్ లైసెన్స్ లేని వాణిజ్య సముదాయాల యజమానులు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ తీసుకొనేలా జీహెచ్ఎంసీ అంబర్పేట సర్కిల్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.
విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తెచ్చి ప్రతి కుటుంబానికి రూ.15 లక్షలు ఇస్తానని చెప్పిన మాటలను ప్రధానమంత్రి మోడీ విస్మరించారని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ విమర్శించారు.
ఇస్రో ఆధ్వర్యంలో యువికా కార్యక్రమంపై ఈ నెల 27న మధ్యాహ్నం 2 గంటలకు టీ శాట్ నెట్వర్క్ ద్వారా టెలీ కాన్ఫరెన్స్ ఉంటుందని జిల్లా విద్యాధికారిణి ఆర్.రోహిణి తెలిపారు.
వానకాలం వచ్చేసింది....భారీ వర్షాలతో లోతట్టుగా ఉన్న కాలనీలు, బస్తీలు వరద నీటితో జలమయమయ్యే పరిస్థితులు నెలకొంటాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నది.