నియామకాల కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు.. త్వరలో భర్తీ కానున్న వర్సిటీ పోస్టులు సిటీబ్యూరో, జూన్ 24 (నమస్తే తెలంగాణ): యూనివర్సిటీలకు సంబంధించిన నియామకాల కోసం ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్�
‘జాగ్రత్త నాన్నా. ఏడవకు. త్వరగా వచ్చి తీసుకెళ్తా.. ఓకేనా. గుడ్ గర్ల్' ఓ తల్లి మాట ఇది.‘స్కూల్ నుంచి వచ్చేసరికి నీకు ఏం తెచ్చిపెట్టాలి. నువ్వేం అడిగినా కొనిస్తా. ఏడవొద్దు’ ఓ తండ్రి బుజ్జగింపు.
ఇద్దరు వ్యక్తుల మధ్య పరిచయం ప్రేమగా మారింది. దీంతో కొన్నాళ్లు సహజీవనం చేశారు. ఇద్దరి మధ్య బంధం స్వలింగ సంపర్కానికి దారి తీసింది. ఇందులో ఓ వ్యక్తికి పెండ్లి కుదిరింది. ఆ సమయంలో మరో వ్యక్తి రూ.10 లక్షల ఆర్థిక �
లైంగిక దాడి కేసుపై వివరాలు తెలుసుకోవడం కోసం పోలీస్స్టేషన్కు వెళ్లిన జాతీయ మైనార్టీ కమిషన్ సభ్యురాలు సయ్యద్ షహజాది చాంద్రాయణగుట్ట పోలీస్స్టేషన్లో వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా మారింది.
హైదరాబాద్లో జూలై 2, 3 తేదీల్లో జరుగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం, బహిరంగ సభ కార్యక్రమాలకు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హాజరవుతుండటంతో హైదరాబాద్ పోలీసులు భారీ బందోబస్తును నిర్వహిస్తున్నారు.
జూలై 17న జరగనున్న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు.
మియాపూర్, జూన్ 23 : మానవ మనుగడ పచ్చదనంతో అల్లుకుని ఉన్నదని ఆరోగ్యంగా జీవించేందుకు ఆహ్లాదకరమైన ప్రకృతి అవసరమని అందుకోసం మొక్కలు నాటాలని.. కాలుష్య రహిత వేడుకల కోసం మట్టి గణపతి ప్రతిమలనే పూజించాలని ప్రభుత్
36వ ఒలింపిక్ డేను పురస్కరించుకుని గురువారం చారిత్రక చార్మినార్ వద్ద ఒలింపిక్ రిలే జ్యోతి రన్ను నిర్వహించారు. చార్మినార్ నుంచి లాల్బహదూర్ స్టేడియం వరకు కొనసాగినట్లు రాష్ట్ర టగ్ ఆఫ్ వార్ అసోసి�
ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ఎంఎస్.ప్రభాకర్ రావు మెహిదీపట్నం, జూన్ 23 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అండగా నిలుస్తున్నాయని ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ ఎంఎస్.ప్రభాకర్రావు
ప్రైవేట్ ఏజెన్సీలకు ప్రధాన రహదారుల నిర్వహణ ప్రాజెక్టు వ్యయం పెంచకుండా మరిన్ని రోడ్ల అప్పగింత 102.47 కిలోమీటర్లు చేర్చుతూ బల్దియా నిర్ణయం సిటీబ్యూరో, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : కాంప్రహెన్సివ్ రోడ్ మెయింటన�
ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేశారని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఉమ్మడి శామీర్పేట మండలంలోని అలియాబాద్, జగ్గంగూడ, కొల్తూర్, పోతారం, ఉద్దెమర్రి, కేశ్వాపూర్ గ్ర�
రద్దీకి అనుగుణంగా ఏర్పాటు టార్గెట్ 334..179 చోట్ల పూర్తి సురక్షిత ప్రయాణమే బల్దియా లక్ష్యం త్వరలో 44 చోట్ల అందుబాటులోకి..: అధికారులు సిటీబ్యూరో, జూన్ 23(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహానగరం దినదినాభివృద్ధి చెంద�
జిల్లాలో పని చేస్తున్న అర్హులైన ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు అందజేయాలని అక్రెడిటేషన్ కమిటీ తీర్మానించింది. గురువారం కలెక్టరేట్లోని జిల్లా పౌర సంబంధాల శా�