యువకుడి నిర్లక్ష్య డ్రైవింగ్కు ఓ పసికందు బలైంది. అప్పటి వరకు కండ్లముందు బుడిబుడి అడుగులు, చిట్టిపొట్టి మాటలతో అల్లరి చేసిన చిన్నారి విగత జీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ సంఘటన ఆదివారం
ప్రేమించిన బాలికతో పెండ్లికి ఒప్పుకోవడం లేదని ఓ యువకుడు నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం రాత్రి ఫలక్నుమా పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. క్రైమ్ ఇన్స్పెక్టర్ కేఎస్ రవి�
పైవేటు నై.. సర్కారుకే జై.. పభుత్వ పాఠశాలల్లో అంచనాలకు మించి అడ్మిషన్లు సత్ఫలితాలిస్తున్న ‘బడిబాట’.. ఆంగ్ల మాధ్యమంతో మరిన్ని ప్రవేశాలు మేడ్చల్ జిల్లాలో 13, 975 మంది చేరిక ప్రైవేటు నుంచి 981 మంది విద్యార్థులు కా�
ఒకటి రెండు నెలల్లో నగర రోడ్లపైకి.. స్క్రాప్ కింద 400 సిటీ బస్సులు వాటి స్థానంలో జిల్లా బస్సులు..సిటీ సర్వీసులుగా మార్పు రాష్ట్రవ్యాప్తంగా.. 1016 కొత్త బస్సులు కొనుగోలుకు రంగం సిద్ధం సిటీబ్యూరో, జూన్ 24(నమస్తే త
రూ.36.98 కోట్లు..168 అత్యవసర బృందాలు.. వరద ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక కార్యాచరణ ప్రతి చెరువుకు ఒక ఇన్చార్జి, ఇద్దరు పర్యవేక్షకులు వరద అంచనా ఆధారంగా.. దిగువకు నీటి విడుదల మాన్సూన్ యాక్షన్ ప్లాన్తో బల్దియా
3 నుంచి క్రికెట్ టోర్నమెంట్ విజేత జట్టుకు రూ. 2 లక్షల నగదు బహుమతి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బంజారాహిల్స్, జూన్ 24: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు �
28న ఇన్నోవేషన్ సమ్మిట్ ఆవిష్కరణలకు కేరాఫ్.. తెలంగాణ ఇంటింటా ఇన్నోవేటర్ పేరుతో… రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు దేశ స్టార్టప్ రంగంలో కొత్త చరిత్ర ప్రపంచంలోనే అతి పెద్ద స్టార్టప్ ఇంక్యుబ�
మట్టి గణపతుల తయారీకి లోన్ టీఎల్ఎఫ్ నిధుల నుంచి నెలాఖరున రూ.లక్ష జారీ తయారీకి ముందుకొచ్చిన పొదుపు మహిళ మొట్టమొదటగా శేరిలింగంపల్లి జోన్లోనే..! మియాపూర్ , జూన్ 24: వినాయక నవరాత్రి ఉత్సవాలకు మట్టి వినాయక
జనావాసాలకు సమీపంలో ఎకరా స్థలంలో ఏర్పాటు తెలంగాణ గ్రామ క్రీడా ప్రాంగణంగా నామకరణం ఏర్పాటుకు స్థలాలు సేకరిస్తున్న అధికారులు క్రీడా ప్రాంగణం చుట్టూ నీడనిచ్చే మొక్కలు పెంపకం కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ కోర్టుల
ఎల్బీనగర్, జూన్ 24: వరదనీటి కాలువ పనులను వేగవంతం చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అధికారులకు సూచించారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఎల్బీనగర్ నియోజకవర్గ�
మైలార్దేవ్పల్లిలో మకాం బండ్లగూడ,జూన్ 24: వివిధ రాష్ర్టాల్లో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్న ఇద్దరు దొంగలను మైలార్దేవ్పల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో
గ్రేటర్ పరిధిలో 154 కొవిడ్ పరీక్షా కేంద్రాలు ప్రతి రోజు 6000 మందికి పరీక్షలు లక్షణాలున్న వారు కచ్చితంగా పరీక్షలు చేయించుకోవాలి మాస్కు , భౌతిక దూరం తప్పనిసరి గ్రేటర్ వైద్య ఆరోగ్యశాఖ అధికారులు సిటీబ్యూరో, �
పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన మల్కాజిగిరి/గౌతంనగర్,జూన్ 24: మల్కాజిగిరి నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తెలిపారు. గౌతంనగర్ డివిజన్ పరిధ
ప్రజలకు అందుబాటులోకి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు పభుత్వ విప్ అరెకపూడి గాంధీ మియాపూర్ , జూన్ 24 : లక్షలాది రూపాయాలు వెచ్చించే అవసరం లేకుండా.. నామమాత్రపు ధరలతో సకల హంగులతో శుభకార్యాలు ఇతర వేడ�