స్టార్టప్ రంగంలో మేటిగా దూసుకపోతున్న నగరంలో రెండోశకం ప్రారంభం కానుంది. ఈ రంగంలో సరికొత్త సంచలనం సృష్టించిన టీహబ్ ఎన్నో ఆవిష్కరణలకు వేదికైంది. సమస్య ఏదైనా సరికొత్త ఆవిష్కరణలతో పరిష్కారం చూపే నైపుణ్యం
సైబర్ మోసగాళ్లు పోలీసులకు అడుగడుగునా చిక్కుముళ్లు స్పష్టిస్తున్నారు. వాటిని ఛేదించుకొని.. నేరస్తుల వద్దకు చేరాలంటే.. పోలీసులు కనీసం ఆరు రాష్ర్టాల్లో సంచరించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.
ప్రభుత్వం సబ్సిడీపై అందించే నిత్యావసర వస్తువులను బ్లాక్ మార్కెట్కు తరలించే వారిపై పౌరసరఫరాల శాఖ నిఘా పెంచింది. బియ్యం, గోధుమలు, చక్కెర, గ్యాస్ను పక్కదారి పట్టిస్తున్న అక్రమార్కులపై కేసులు నమోదు చేస�
వివిధ కోర్టుల్లో ఆదివారం నిర్వహించిన లోక్అదాలత్లో భారీ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయి. హైదరాబాద్ జిల్లా సిటీ సివిల్ కోర్టుల్లో మొత్తం 1518 సివిల్ కేసులు పరిష్కారమవ్వగా, వివిధ కేసులకు సంబంధించి బాధి
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంపూర్ణ సహకారంతో మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మామిడిపల్�
మొక్కలు, వృక్షాలు మానవ మనగడకు ఎంతగానో దోహదపడుతాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. అందుకే రాష్ట్రమంతా పచ్చదనంతో కళకళలాడాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్ర�
ఐటీ కారిడార్లో ట్రాఫిక్ చిక్కులు లేకుండా ప్రత్యామ్నాయ రహదారులపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిం ది. తాజాగా రాయదుర్గం నాలెడ్జ్ సిటీ నుంచి గచ్చిబౌలి-షేక్పేట (పాత ముంబై హైవే)ను కలుపుతూ 120 అడుగుల వ
మత్స్య సంపదను పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలోని 333 చెరువుల్లో వంద శాతం సబ్సిడీపై చేప పిల్లలను విడుదల చేసేందుకు ప్రభుత�
ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల నేపథ్యం, కరోనా తర్వాత పూర్తి స్థాయిలో స్కూళ్లు, కాలేజీలు, కళాశాలలు ప్రారంభమవ్వడంతో విద్యార్థినులు, యువతులు, మహిళల హాజరు సంఖ్య పెరిగింది. వీరి భద్రతను దృష్టిలో ఉంచుకొని రాచ
విష పదార్థాలు తీసుకోవడం.. విష పురుగులు కుట్టడం లాంటి వల్ల ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా సుమారు రెండున్నర లక్షల మంది మరణిస్తున్నారు. అమెరికా లాంటి అగ్రరాజ్యంలో కూడా వందకు 64 విష ప్రభావం కేసులు వస్తున్నాయి.
ఇండియన్ ప్రాస్తోడాంటిక్ సొసైటీ స్వర్ణోత్సవంలో భాగంగా నెక్లెస్ రోడ్లోని జల విహార్ వద్ద ఆదివారం స్మైల్ వాక్ నిర్వహించారు. ఈ వాక్ను సొసైటీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వి. రంగరాజన్, ప్రధాన కార్యదర్�
సీసీ కెమెరాల ఏర్పాటుతో భద్రత మరింత పటిష్టమవుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఆదివారం చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని రాజేంద్రరెడ్డినగర్కాలనీలో రూ. 4.50లక్షలతో ఏర్పాటు చ
నిరుపేదలకు వైద్యం అందించి వారి ఆరోగ్య పరిరక్షణకు ఆర్ఆర్ ఫౌండేషన్ వారు కృషి చేయడం అభినందనీయమని ఏసీపీ గంగాధర్ తెలిపారు. ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్ ఎంపీ రంజిత్ రెడ్డి ఆదేశాల మే