మొక్కలు, వృక్షాలు మానవ మనగడకు ఎంతగానో దోహదపడుతాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. అందుకే రాష్ట్రమంతా పచ్చదనంతో కళకళలాడాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్ర�
ఐటీ కారిడార్లో ట్రాఫిక్ చిక్కులు లేకుండా ప్రత్యామ్నాయ రహదారులపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిం ది. తాజాగా రాయదుర్గం నాలెడ్జ్ సిటీ నుంచి గచ్చిబౌలి-షేక్పేట (పాత ముంబై హైవే)ను కలుపుతూ 120 అడుగుల వ
మత్స్య సంపదను పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలోని 333 చెరువుల్లో వంద శాతం సబ్సిడీపై చేప పిల్లలను విడుదల చేసేందుకు ప్రభుత�
ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల నేపథ్యం, కరోనా తర్వాత పూర్తి స్థాయిలో స్కూళ్లు, కాలేజీలు, కళాశాలలు ప్రారంభమవ్వడంతో విద్యార్థినులు, యువతులు, మహిళల హాజరు సంఖ్య పెరిగింది. వీరి భద్రతను దృష్టిలో ఉంచుకొని రాచ
విష పదార్థాలు తీసుకోవడం.. విష పురుగులు కుట్టడం లాంటి వల్ల ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా సుమారు రెండున్నర లక్షల మంది మరణిస్తున్నారు. అమెరికా లాంటి అగ్రరాజ్యంలో కూడా వందకు 64 విష ప్రభావం కేసులు వస్తున్నాయి.
ఇండియన్ ప్రాస్తోడాంటిక్ సొసైటీ స్వర్ణోత్సవంలో భాగంగా నెక్లెస్ రోడ్లోని జల విహార్ వద్ద ఆదివారం స్మైల్ వాక్ నిర్వహించారు. ఈ వాక్ను సొసైటీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వి. రంగరాజన్, ప్రధాన కార్యదర్�
సీసీ కెమెరాల ఏర్పాటుతో భద్రత మరింత పటిష్టమవుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఆదివారం చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని రాజేంద్రరెడ్డినగర్కాలనీలో రూ. 4.50లక్షలతో ఏర్పాటు చ
నిరుపేదలకు వైద్యం అందించి వారి ఆరోగ్య పరిరక్షణకు ఆర్ఆర్ ఫౌండేషన్ వారు కృషి చేయడం అభినందనీయమని ఏసీపీ గంగాధర్ తెలిపారు. ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్ ఎంపీ రంజిత్ రెడ్డి ఆదేశాల మే
యువకుడి నిర్లక్ష్య డ్రైవింగ్కు ఓ పసికందు బలైంది. అప్పటి వరకు కండ్లముందు బుడిబుడి అడుగులు, చిట్టిపొట్టి మాటలతో అల్లరి చేసిన చిన్నారి విగత జీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ సంఘటన ఆదివారం
ప్రేమించిన బాలికతో పెండ్లికి ఒప్పుకోవడం లేదని ఓ యువకుడు నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం రాత్రి ఫలక్నుమా పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. క్రైమ్ ఇన్స్పెక్టర్ కేఎస్ రవి�
పైవేటు నై.. సర్కారుకే జై.. పభుత్వ పాఠశాలల్లో అంచనాలకు మించి అడ్మిషన్లు సత్ఫలితాలిస్తున్న ‘బడిబాట’.. ఆంగ్ల మాధ్యమంతో మరిన్ని ప్రవేశాలు మేడ్చల్ జిల్లాలో 13, 975 మంది చేరిక ప్రైవేటు నుంచి 981 మంది విద్యార్థులు కా�
ఒకటి రెండు నెలల్లో నగర రోడ్లపైకి.. స్క్రాప్ కింద 400 సిటీ బస్సులు వాటి స్థానంలో జిల్లా బస్సులు..సిటీ సర్వీసులుగా మార్పు రాష్ట్రవ్యాప్తంగా.. 1016 కొత్త బస్సులు కొనుగోలుకు రంగం సిద్ధం సిటీబ్యూరో, జూన్ 24(నమస్తే త