మత్స్య సంపదను పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సమీకృత మత్స్య అభివృద్ధి పథకం ద్వారా మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలోని 333 చెరువుల్లో వంద శాతం సబ్సిడీపై చేప పిల్లలను విడుదల చేసేందుకు ప్రభుత�
ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ల నేపథ్యం, కరోనా తర్వాత పూర్తి స్థాయిలో స్కూళ్లు, కాలేజీలు, కళాశాలలు ప్రారంభమవ్వడంతో విద్యార్థినులు, యువతులు, మహిళల హాజరు సంఖ్య పెరిగింది. వీరి భద్రతను దృష్టిలో ఉంచుకొని రాచ
విష పదార్థాలు తీసుకోవడం.. విష పురుగులు కుట్టడం లాంటి వల్ల ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా సుమారు రెండున్నర లక్షల మంది మరణిస్తున్నారు. అమెరికా లాంటి అగ్రరాజ్యంలో కూడా వందకు 64 విష ప్రభావం కేసులు వస్తున్నాయి.
ఇండియన్ ప్రాస్తోడాంటిక్ సొసైటీ స్వర్ణోత్సవంలో భాగంగా నెక్లెస్ రోడ్లోని జల విహార్ వద్ద ఆదివారం స్మైల్ వాక్ నిర్వహించారు. ఈ వాక్ను సొసైటీ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వి. రంగరాజన్, ప్రధాన కార్యదర్�
సీసీ కెమెరాల ఏర్పాటుతో భద్రత మరింత పటిష్టమవుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. ఆదివారం చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని రాజేంద్రరెడ్డినగర్కాలనీలో రూ. 4.50లక్షలతో ఏర్పాటు చ
నిరుపేదలకు వైద్యం అందించి వారి ఆరోగ్య పరిరక్షణకు ఆర్ఆర్ ఫౌండేషన్ వారు కృషి చేయడం అభినందనీయమని ఏసీపీ గంగాధర్ తెలిపారు. ఆర్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్ ఎంపీ రంజిత్ రెడ్డి ఆదేశాల మే
యువకుడి నిర్లక్ష్య డ్రైవింగ్కు ఓ పసికందు బలైంది. అప్పటి వరకు కండ్లముందు బుడిబుడి అడుగులు, చిట్టిపొట్టి మాటలతో అల్లరి చేసిన చిన్నారి విగత జీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఈ సంఘటన ఆదివారం
ప్రేమించిన బాలికతో పెండ్లికి ఒప్పుకోవడం లేదని ఓ యువకుడు నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన శనివారం రాత్రి ఫలక్నుమా పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. క్రైమ్ ఇన్స్పెక్టర్ కేఎస్ రవి�
పైవేటు నై.. సర్కారుకే జై.. పభుత్వ పాఠశాలల్లో అంచనాలకు మించి అడ్మిషన్లు సత్ఫలితాలిస్తున్న ‘బడిబాట’.. ఆంగ్ల మాధ్యమంతో మరిన్ని ప్రవేశాలు మేడ్చల్ జిల్లాలో 13, 975 మంది చేరిక ప్రైవేటు నుంచి 981 మంది విద్యార్థులు కా�
ఒకటి రెండు నెలల్లో నగర రోడ్లపైకి.. స్క్రాప్ కింద 400 సిటీ బస్సులు వాటి స్థానంలో జిల్లా బస్సులు..సిటీ సర్వీసులుగా మార్పు రాష్ట్రవ్యాప్తంగా.. 1016 కొత్త బస్సులు కొనుగోలుకు రంగం సిద్ధం సిటీబ్యూరో, జూన్ 24(నమస్తే త
రూ.36.98 కోట్లు..168 అత్యవసర బృందాలు.. వరద ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక కార్యాచరణ ప్రతి చెరువుకు ఒక ఇన్చార్జి, ఇద్దరు పర్యవేక్షకులు వరద అంచనా ఆధారంగా.. దిగువకు నీటి విడుదల మాన్సూన్ యాక్షన్ ప్లాన్తో బల్దియా
3 నుంచి క్రికెట్ టోర్నమెంట్ విజేత జట్టుకు రూ. 2 లక్షల నగదు బహుమతి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బంజారాహిల్స్, జూన్ 24: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు �