రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం, బన్సీలాల్పేట్ మెట్లబావి అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రి బేగంపేట్ జూన్ 27: చారిత్రక కట్టడాలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుక�
బంజారాహిల్స్, జూన్ 27: కాళ్ల వెనుకభాగం నుంచి గుండెకు రక్తం సరఫరా చేసే ప్రధాన రక్తనాళంలో ఏర్పడిన కణితిని బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స ద్వారా తొలిగించారు. సోమవారం ఆస్ప�
ప్రాసెసింగ్ ఫీజు పేరిట లక్షలు వసూలు ఢిల్లీలో రెండు కాల్సెంటర్లపై దాడులు సీసీఎస్ పోలీసుల అదుపులో నలుగురు హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో కాల్సెంటర్లు ఏర్పాటుచేసి ఉద్యోగాలు �
సిటీబ్యూరో, జూన్ 27(నమస్తే తెలంగాణ): డిగ్రీ చదివిన యువకుడు ఉద్యోగం కోసం ఆన్లైన్లో సెర్చ్ చేస్తుండగా, అతనికి అమ్మాయిలతో జల్సా చేసే లింక్ మెసేజ్ రూపంలో వచ్చింది. దానిని క్లిక్ చేసి సైబర్ నేరగాళ్లకు అ�
మారిన రింగ్రోడ్డు చౌరస్తా రూపురేఖలు ఫ్లై ఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణంతో ట్రాఫిక్ ఫ్రీ ప్రయాణం ఎల్బీనగర్, జూన్ 27: ఎల్బీనగర్ చౌరస్తాలో ఎల్బీనగర్ ఎడమ వైపు ఫ్లై ఓవర్ను రూ.33.42కోట్లతో 780 మీటర్లు నిర్మిం�
16 రోజుల్లో కాలనీలు శుభ్రం 184 కాలనీల్లో 1,301 టన్నుల వ్యర్థాల తొలగింపు 27, 200 ఇండ్లలో దోమల నివారణ మందు పిచికారి మల్కాజిగిరి, జూన్ 27: మల్కాజిగిరి సర్కిల్ పరిధిలో పట్టణ ప్రగతి విజయవంతం అయింది. ఈ నెల 3నుంచి 18వరకు 16రోజ�
స్టార్టప్ రంగంలో మేటిగా దూసుకపోతున్న నగరంలో రెండోశకం ప్రారంభం కానుంది. ఈ రంగంలో సరికొత్త సంచలనం సృష్టించిన టీహబ్ ఎన్నో ఆవిష్కరణలకు వేదికైంది. సమస్య ఏదైనా సరికొత్త ఆవిష్కరణలతో పరిష్కారం చూపే నైపుణ్యం
సైబర్ మోసగాళ్లు పోలీసులకు అడుగడుగునా చిక్కుముళ్లు స్పష్టిస్తున్నారు. వాటిని ఛేదించుకొని.. నేరస్తుల వద్దకు చేరాలంటే.. పోలీసులు కనీసం ఆరు రాష్ర్టాల్లో సంచరించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది.
ప్రభుత్వం సబ్సిడీపై అందించే నిత్యావసర వస్తువులను బ్లాక్ మార్కెట్కు తరలించే వారిపై పౌరసరఫరాల శాఖ నిఘా పెంచింది. బియ్యం, గోధుమలు, చక్కెర, గ్యాస్ను పక్కదారి పట్టిస్తున్న అక్రమార్కులపై కేసులు నమోదు చేస�
వివిధ కోర్టుల్లో ఆదివారం నిర్వహించిన లోక్అదాలత్లో భారీ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయి. హైదరాబాద్ జిల్లా సిటీ సివిల్ కోర్టుల్లో మొత్తం 1518 సివిల్ కేసులు పరిష్కారమవ్వగా, వివిధ కేసులకు సంబంధించి బాధి
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంపూర్ణ సహకారంతో మహేశ్వరం నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మామిడిపల్�
మొక్కలు, వృక్షాలు మానవ మనగడకు ఎంతగానో దోహదపడుతాయని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. అందుకే రాష్ట్రమంతా పచ్చదనంతో కళకళలాడాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్ర�
ఐటీ కారిడార్లో ట్రాఫిక్ చిక్కులు లేకుండా ప్రత్యామ్నాయ రహదారులపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించిం ది. తాజాగా రాయదుర్గం నాలెడ్జ్ సిటీ నుంచి గచ్చిబౌలి-షేక్పేట (పాత ముంబై హైవే)ను కలుపుతూ 120 అడుగుల వ