రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పాటు సీఎం కేసీఆర్ పరిపాలనను చూసి ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్లో స్వచ్ఛందంగా చేరుతున్నారని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.
దివ్యాంగులకు చేయూతనిచ్చేందుకు స్వచ్ఛంద సంస్థలతో కలిసి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కృత్రిమ అవయవ పరికరాలను అందిస్తున్నామని, అవసరమైన వారందరూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచి
జూలై 4 నుంచి ప్రారంభమయ్యే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ ఉత్సవం విజయవంతానికి ప్రతి ఒక్కరూ తమ వంతు తోడ్పాటు అందించాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పిలుపునిచ్చారు.
బంజారాహిల్స్ రోడ్ నం. 12లోని శ్రీ జగన్నాథ స్వామి ఆలయం వద్ద జూలై 1 నుంచి 10 వరకు జగన్నాథ రథయాత్ర ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.
సర్కిల్-6 పరిధిలో ప్రత్యేక చర్యలకు శ్రీకారం అన్నిశాఖల అధికారులు అప్రమత్తం సైదాబాద్, జూన్ 28: భారీ వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుండటంతో జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందిని అప్రమ�
మేడ్చల్ రూరల్, జూన్ 28: గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చైర్పర్సన్ మద్దుల లక్ష్మీశ్రీనివాస్ రెడ్డి మంగళవారం నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. మున్సిపాలిటీ పరిధ
పని వేళల్లో కార్మికులకు బ్రీత్ ఎన్లైజర్ టెస్టు పట్టుపడితే విధుల నుంచి తొలగింపు గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ వినూత్న చర్య తప్పుతున్న ప్రమాదాలు మేడ్చల్ రూరల్, జూన్ 28: మద్యం తాగి విధుల్లోకి వచ్చే కా
ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి, జూన్ 28: ప్రజల రవాణా సౌకర్యం కోసం చిన్నగా ఉన్న కల్వర్ట్ను తొలగించి బ్రిడ్జి నిర్మిస్తున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మం తరావు అన్నారు. మంగళవారం అల్వాల్ సర్
వారంలో పూర్తికి సన్నాహాలు చార్మినార్, జూన్ 28 : పాతనగర వాసుల కల త్వరలో తీరనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ఇక్కడి స్థానికుల వెతలు తీరనున్నాయి. ఇప్పటికే నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రయాణికులకు సేవలు అం�