రూ.70 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు బోనాల నిర్వహణకు రూ.15 కోట్లు మంజూరు అన్ని శాఖలు సమన్వయంతో పనులు చేపట్టాలి సమీక్షలో మంత్రి తలసాని ఆదేశం ఈనెల 24న ఓల్డ్సిటీలో బోనాలు సిటీబ్యూరో, జూలై 1(నమస్తే తెలంగాణ)/చార్మి�
లక్ష్యం – 126.20 కి.మీ. అయిన పనులు – 24 కి.మీ. ఇప్పటి వరకు చేసిన ఖర్చు – రూ.273.55 కోట్లు లింకురోడ్ల ప్రయోజనాలపై శాస్త్రీయ సర్వే పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఆదేశం సిటీబ్యూరో, జూలై 1(నమస్తే తెలంగాణ);దూర ప్రాంతాలను దగ�
జీహెచ్ఎంసీ పరిధిలో 230, హెచ్ఎండీఏ పరిధిలో 100 టీఎస్ రెడ్కోతో కలిసి జీహెచ్ఎంసీ చర్యలు చార్జింగ్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు 14 చోట్ల ప్రయోగాత్మక చార్జింగ్ కేంద్రాలు సిటీబ్యూరో, జూలై 1 (నమస్తే తెలంగా�
ఐఎంటీలో ‘మేకింగ్ ది బెస్ట్ అవుట్ ఆఫ్ యువర్ బీ-స్కూల్ జర్నీ’పై డిస్కషన్ సిటీబ్యూరో, జూలై 1(నమస్తే తెలంగాణ): టెక్నికల్ నాలెడ్జ్తో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పుష్కలం�
శిష్యులను ఉద్దేశించి ప్రభుత్వ సలహాదారు డా॥ కేవీ రమణాచారి తెలుగు యూనివర్సిటీ, జూలై 1: కళాకారులకు ప్రేమ, వాత్సల్యం మెండుగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. పొట్టి శ్రీరాము�
19 సంస్థలు అవార్డులకు ఎంపిక తెలుగు యూనివర్సిటీ, జూలై 1: ప్రతిభ కనబరిచిన పారిశ్రామికవేత్తలకు జూలై 4న హెచ్ఐసీసీలో ఎఫ్టీసీసీఐ ఎక్సలెన్సీ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు ఎఫ్టీసీసీఐ అధ్యక్షులు భాస్కర్ రె
మంత్రి కేటీఆర్కు నీరజ్ పన్వర్ కుటుంబ సభ్యుల వినతి న్యాయం జరిగేలా చూస్తాం’అని హామీనిచ్చిన మంత్రి అబిడ్స్, జూలై 1: ఇటీవల కుల ఉన్మాదంతో నీరజ్ పన్వర్ను హత్య చేసిన నిందితులకు కఠినమైన శిక్ష పడేలా, తమకు న్
బన్సీలాల్పేట్/ సుల్తాన్ బజార్ జూలై 1: కరోనా కాలంలో ప్రాణాలకు తెగించి లక్షలాది మందికి పునర్జన్మ ప్రసాదించిన వైద్యులు తమ వైద్య వృత్తికే వన్నె తెచ్చారని పలువురు వక్తలు కొనియాడారు. గాంధీ అలూమ్ని అసోసియే
బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి సొంత గ్రామానికే విద్యుత్ సౌకర్యం లేదు ఆర్మీని ఔట్ సోర్సింగ్ చేయాలనే ఉద్దేశంతోనే అగ్నిపథ్ కేంద్రం తీరుపై మంత్రి తలసాని ఫైర్ నేడు యశ్వంత్ సిన్హాకు ఘన స్వాగతం పలకనున్న గు
106 కిలోల గంజాయి,4 కిలోల ఓపీఎం స్వాధీనం సిటీబ్యూరో, జులై 1 (నమస్తే తెలంగాణ): వేర్వేరు ఘటనల్లో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న ఇద్దరు అంతర్రాష్ట్ర స్మగ్లర్లను ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 50 లక్షల విలువై
పాఠశాలలో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన దుండిగల్,జులై1: కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడంతో పాటు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిచేందుకు టీఆర్�
గుర్తింపు శిబిరంలో విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మియాపూర్, జూలై 1 : వైకల్యం ప్రతిభకు ఏమాత్రం ఆటంకం కాదని ఆత్మైస్థెర్యంతో ముందడుగేయాలని విప్ అరెకపూడి గాంధీ కోరారు. దివ్యాంగులను ప్రేమతో ఆదరించాలని తగు �