ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా అంబేద్కర్ విగ్రహం వద్ద మాలల నిరసన దీక్ష మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య కవాడిగూడ, జూలై 3: ఎస్సీల వర్గీకరణకు బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో అనుకూలంగా తీర్మానం చేస్తే �
బేగంపేట ఎయిర్పోర్టు నుంచి జలవిహార్ వరకు భారీ ర్యాలీ దాదాపు 5 వేల మంది రాక..ఉదయం నుంచే కోలాహలం బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీనేతలు మంత్రులు, ఎమ్మెల్యేలను సిన్హాకు పరిచయం చేసిన సీఎం �
సైబరాబాద్ పోలీసుల టెక్నాలజీ అస్త్రం త్రీడీ మ్యాపింగ్..బాహుబలి స్క్రీన్పై వీక్షణం 3 రోజుల ముందే ఆధీనంలోకి పలు ప్రాంతాలు సిటీబ్యూరో, జూలై 2(నమస్తే తెలంగాణ)/మాదాపూర్: ప్రధాని మోదీ నగర పర్యటన నేపథ్యంలో సై�
మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు పోటీ పరీక్షలకు అందుబాటులో పుస్తకాలు : డా॥ ఆయాచితం ఉద్యోగార్థులు అవకాశాల్ని వినియోగించుకోవాలి: జి.దేవీ ప్రసాద్ రావు చిక్కడపల్లి, జూలై 2: సాధన చేస్తే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండద
ఓయూలో సివిల్స్ టాపర్లు,ఉద్యోగార్థులతో ముఖాముఖి ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 2 : కష్టపడి ప్రణాళిక ప్రకారం చదివితే పోటీ పరీక్షల్లో తప్పక విజయం సాధించవచ్చని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా
నాణ్యమైన విద్యనందించడంలో విశేష కృషి చేసిన చైర్మన్ కృష్ణారావు అబిడ్స్, జూలై 2 : నగరం నడిబొడ్డున రెండు ఇంజినీరింగ్ విద్యా సంస్థలను నెలకొల్పి అనేక మంది విద్యార్థులకు ఉన్నతమైన విద్యనందించేందుకు విశేష కృ�
2.37 కి.మీ దూరం… గంటకు 280 వేగం సచివాలయం ఎదురుగా ఫార్ములా ఈ-కార్ రేసింగ్ ట్రాక్ లుంబినీ పార్కు, ఎన్టీఆర్ గార్డెన్ల మీదుగా ప్రత్యేకంగా ట్రాక్ నిర్మించేలా ప్రణాళికలు డిజైన్ చేస్తున్న డ్రైవెన్ ఇంటర్నే�
జూబ్లీహిల్స్,జూలై2: రాష్ట్రపతిగా విజ్ఞుడైన యశ్వంత్ సిన్హా సమర్థుడని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. శనివారం సిన్హా నగరానికి వచ్చిన సందర్భంగా కార్పొరేటర్లతో కలిసి జూ
రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఘన స్వాగతం ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ బంజారాహిల్స్/ఖైరతాబాద్/ హిమాయత్నగర్,జూలై 2;రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా బరిలో ది
ఇద్దరు కార్పొరేటర్లనూ సస్పెండ్ చేస్తూ జిల్లా అధ్యక్షుడి ఆదేశాలు జారీ రంగారెడ్డి, జులై 2(నమస్తే తెలంగాణ): పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను బడంగ్పేట్ మేయర్పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ
రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు ఘన స్వాగతం ఎల్బీనగర్ జోన్బృందం, జూలై 2: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికేందుకు ఎల్బీనగర్ టీఆర్ఎస్ శ్రేణులు కదం తొక్కారు. సీఎం కేసీఆర్, మంత్ర
బండ్లగూడ,జూలై 2: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు స్వాగతం పలికేందుకు బేగంపేట విమానాశ్రయానికి రాజేంద్రనగర్ నుంచి టీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. రాజేంద్రనగర్ డివిజన్ ధర్మారెడ్డి ఆధ్వ�
టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మేడ్చల్, జూలై 2(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాలలో అ�
మైలార్దేవ్పల్లి,జూలై 2: కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ను తక్షణమే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వీరయ్య డిమాండ్ చేశారు. శనివారం కాటేదాన్ సీఐటీయూ రంగారెడ్డి కార్యాలయంలో జిల్లా కమిట�