తెలుగు సాహిత్య ప్రక్రియల ద్వారా నిబద్దతతో సమాజాన్ని జాగృతం చేస్తున్న రచయితలను గుర్తించి సత్కరించడం ముదావహమని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి అన్నారు.
యూఎస్పీసీ పోరాటం ఉపాధ్యాయుల కోసం మాత్రం కాదని, ప్రభుత్వ విద్యారంగ రక్షణ కోసమని ఎమ్మెల్సీ ఏ.నర్సిరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాష్ట్రపతి నూతన ఉత్తర్వులు (పీవో-2018) ప్రకారం బదిలీల�
కచ్చితంగా ఇల్లు లేని వారికే కేటాయించాలి ‘సమగ్ర కుటుంబ సర్వే’ను ప్రామాణికంగా తీసుకోవాలి వారంలోగా మార్గదర్శకాలు రూపొందించాలి ‘డబుల్’ ఇండ్ల పై మంత్రి కేటీఆర్ సమీక్ష జీహెచ్ఎంసీ అధికారులకు దిశానిర్ద
అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే వెంకటేశ్ గోల్నాక, జూలై 4 : వర్షాకాలం నేపథ్యంలో అధికారు లు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. వరద నీరు సజావుగా వెళ్లేందుకు చర్యలు త�
వానలతో పెరుగుతున్న సీజనల్ వ్యాధులు ఆరోగ్య కేంద్రాల్లో పెరుగుతున్న ఓపీ జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నవైద్యనిపుణులు సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ): వారం రోజులుగా కురుస్తున్న వానలతో గ్రేటర్లో జ�
చిక్కడపల్లి, జూలై 4 : ప్రభుత్వ గురుకులాల ద్వారా పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రాంనగర్ డివిజన్ బాగ్లింగంపల్లిలోని �
చూడ చక్కగా.. మన్నిక ఎక్కువగా కొత్త టెక్నాలజీతో మారిన గ్రేటర్ ముఖచిత్రం రూ.158 కోట్లతో 448 పనుల నిర్వహణ సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ) : మన్నిక ఎక్కువగా ఉండేలా.. చూడ చక్కనైన రోడ్లతో గ్రేటర్ ముఖచిత్రం మారిపో�
రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ సుల్తాన్ బజార్, జూలై 4: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే వైద్య రంగం ఎంతో అభివృద్ధి చెందుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బో�
వీరత్వాన్ని గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిది ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ట్యాంక్బండ్పై ఘనంగా అల్లూరి 125వ జయంతి సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ) / కవాడిగూడ : వీరుడు ఎక్క�
ఉప్పల్, జూలై 4 : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. సోమవారం హబ్సిగూ డలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, అలాగే టీఆర్ఎస్ నేత గాయ�
సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ): బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో సోమవారం నుంచి బుధవారం వరకు జరిగే ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం, రథోత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారని నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెల�
యూనివర్సిటీలు గొప్ప పాత్ర పోషించాలి.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హెచ్సీయూలో రూ. 62.85 కోట్లతో సీడీఎల్టీఆర్ భవనం ప్రారంభం కొండాపూర్, జూలై 4 : విద్యా సంస్థలు, విధాన రూపకర్తలు, పరిశ్రమల అనుసం�
ఇఫ్లూలో మల్టీపర్పస్ ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ను ప్రారంభించిన కేంద్ర మంత్రి ధర్మేంద్ర సికింద్రాబాద్, జూలై 4: భాషా శక్తితో అభివృద్ధి చెందుతున్న భౌగోళిక రాజకీయ ప్రపంచ క్రమంలో గేమ్ ఛేంజర్గా ఇఫ్