నలభై ఏండ్లుగా నానుతున్న ముస్లిం శ్మశాన వాటికకు స్థలం కేటాయింపు గురువారం ఎట్టకేలకు పూర్తైంది.కొత్త శ్మశాన వాటికకు స్థలం కావాలని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న వారి కల నెరవేరబోతున్నది. ఎమ్మెల్యే కాలేరు వెం
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని టీఆర్ఎస్ నాయకుడు చామకూర భద్రారెడ్డి అన్నారు.గురువారం ఘట్కేసర్ మున్సిపాలిటీ 9వ వార్డులో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం భద�
వ్యాపార లైసెన్స్ తీసుకున్న దుకాణాదారులు హరితహారం గ్రీన్ ఫండ్ కింద రూ. వెయ్యి చెల్లించాలని ఎంపీవో మంగతయారు తెలిపారు. అంకిరెడ్డిపల్లి పంచాయతీ కార్యాలయంలో ఓ వ్యక్తి వ్యాపారం కోసం గురువారం లైసెన్స్ ఫీ
సేకరించిన వ్యర్థాల రీసైక్లింగ్.. అక్కడే ఏజెన్సీలు ఖరారు, త్వరలోనే పనులు అనుమతి లేని చోట వ్యర్థాలు వేస్తే జరిమానాలు తప్పవు సిటీబ్యూరో, జూలై 7(నమస్తే తెలంగాణ): నగరంలో రోడ్లపై వేస్తున్న వ్యర్థాల నివారణకు జీ�
సమావేశంలో కలెక్టర్ హరీశ్ పాల్గొన్న ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి మేడ్చల్, జూలై7(నమస్తే తెలంగాణ): ఎస్సీ, ఎస్టీల పై జరుగుతున్న దాడులపై తక్షణమే స్పందించి కేసులు నమోదు చేయాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా �
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మాదారంలో త్వరలో ఏర్పాటు కానున్న ఇండస్ట్రియల్ (పారిశ్రామికవాడ)కు సం బంధించిన భూమిని టీఎస్ఐఐసీ బదాలయింపు పక్రియ ప్రారంభమైంది. తలకు రూ.32 లక్షల చొప్పున అందజేశారు.
తెలుగు సాహిత్య ప్రక్రియల ద్వారా నిబద్దతతో సమాజాన్ని జాగృతం చేస్తున్న రచయితలను గుర్తించి సత్కరించడం ముదావహమని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి అన్నారు.
యూఎస్పీసీ పోరాటం ఉపాధ్యాయుల కోసం మాత్రం కాదని, ప్రభుత్వ విద్యారంగ రక్షణ కోసమని ఎమ్మెల్సీ ఏ.నర్సిరెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రాష్ట్రపతి నూతన ఉత్తర్వులు (పీవో-2018) ప్రకారం బదిలీల�
కచ్చితంగా ఇల్లు లేని వారికే కేటాయించాలి ‘సమగ్ర కుటుంబ సర్వే’ను ప్రామాణికంగా తీసుకోవాలి వారంలోగా మార్గదర్శకాలు రూపొందించాలి ‘డబుల్’ ఇండ్ల పై మంత్రి కేటీఆర్ సమీక్ష జీహెచ్ఎంసీ అధికారులకు దిశానిర్ద
అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే వెంకటేశ్ గోల్నాక, జూలై 4 : వర్షాకాలం నేపథ్యంలో అధికారు లు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. వరద నీరు సజావుగా వెళ్లేందుకు చర్యలు త�
వానలతో పెరుగుతున్న సీజనల్ వ్యాధులు ఆరోగ్య కేంద్రాల్లో పెరుగుతున్న ఓపీ జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నవైద్యనిపుణులు సిటీబ్యూరో, జూలై 4 (నమస్తే తెలంగాణ): వారం రోజులుగా కురుస్తున్న వానలతో గ్రేటర్లో జ�
చిక్కడపల్లి, జూలై 4 : ప్రభుత్వ గురుకులాల ద్వారా పేదలకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు దక్కుతుందని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. రాంనగర్ డివిజన్ బాగ్లింగంపల్లిలోని �