జంట నగరాలలో తిరిగే 17 ఎంఎంటీఎస్ (లోకల్ రైలు) సర్వీసులను ఈ నెల 10, ఆదివారం నాడు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు శనివారం వెల్లడించారు.
చారిత్రక ఓరుగల్లులో కాకతీయ ఉత్సవాలు ప్రారంభం బస్తర్ మహారాజు కమల్చంద్ర భంజ్ దేవ్కు అడుగడుగునా అపూర్వ స్వాగతం కనుల పండువలా సాగిన రథయాత్ర కాకతీయుల వారసుడి రాకతో పులకించిన వరంగల్ కోట ఏడువందల ఏండ్లకు
వరుసగా నాలుగు ఇండ్లలో చోరీ 26 తులాల బంగారం, 3 కిలోల వెండి, నగదు అపహరణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన హయత్నగర్ పోలీసులు హయత్నగర్, జూలై 7:నగర శివారులో చెడ్డీగ్యాంగ్ వరుసగా నాలుగు ఇండ్లల్లో చోరీలకు పాల�
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తనివ్వం పాతనగరం బోనాల నిర్వహణపై మంత్రి తలసాని సమీక్ష సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల ఉత్�
పుట్టుకతోనే గూనితో బాధపడుతున్న ఇద్దరు ఇరాన్ దేశానికి చెందిన బాలికలకు నగరంలోని కిమ్స్ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స చేశారు. సుమారు 8 గంటల పాటు నిర్వహించిన ఈ శస్త్రచికిత్స విజయవంతమవడంతో బాలికల తల్
పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చంపాపేట/మన్సూరాబాద్, జూలై 7: వానకాలంలో లోతట్టు ప్రాంతాల్లో వరదముంపు సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రె
గ్యాస్ ధరపై పెంపుపై వెల్లువెత్తిన నిరసనలు పాల్గొన్న ఎమ్మెల్యే, కార్పొరేటర్లు మన్సూరాబాద్, జూలై 7: ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి ప్రజలపై మోపిన గ్యాస్ భారం వల్ల పేద, మధ్యతరగతి వర్గాలు జీవించలేని పరి
అచ్చే దిన్ అంటూ కల్లబొల్లి కబుర్లు చెబుతూ సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి సచ్చేదిన్ త్వరలోనే వస్తాయని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
ఖైరతాబాద్, జూలై 7 : పంజాగుట్టలోని 108 వాహనాన్ని హైదరాబాద్ జిల్లా కోఆర్డినేటర్ రత్నమయ్య గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. వాహనంలోని ప్రాథమిక చికిత్స పరికరాలు, మెడికల్ కిట్లు, ఇతర రికార్డులను పరిశీలించారు. అ
బీజేపీకి ప్రజలే బుద్ధి చెబుతారు ఎమ్మెల్యేలు మాగంటి, దానం నాగేందర్ పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా ఆందోళన కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం వెంగళరావునగర్, జూలై 7 : ప్రధాని మోదీ దేవుడు కాదు..దయ్యమని ఎమ్మెల్య
గ్రేటర్ తైక్వాండో అకాడమీ ఆధ్వర్యంలో గురువారం కెనరా బ్యాంక్ సమీపంలోని గ్రౌండ్స్లో తైక్వాండోలో శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు సర్టిఫికెట్లు, బెల్టులలు ప్రదానం చేశారు. అకాడమీ వ్యవస్థాపకుడు బి
ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ మెహిదీపట్నం, జూలై 7 : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకంతో దళితుల్లో ఆనందం పెరిగిందని కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్మొహినుద్దీన్ అన్నారు. గురువారం టోలిచౌ