సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలన్న తలంపు తనది. ఆలోచన వచ్చిందే తడువు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సమాలోచనలు జరిపి.. అందరి ఆమోదయోగ్యంతో ముందడుగు వేశాడు పహాడీషరీఫ్లోని మహ్మదీయ కాలనీకి చెందిన అబ్దుల్లా హమీద్
టీఎన్జీఓ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్ హుస్సేని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. నగరంలోని వివిధ ప్రభుత్వ శాఖల టీఎన్జీవో యూనిట్ల నాయకులు, ఉ�
అసాధారణ బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతూ.. ఆశలు వదులుకున్న ఓ మహిళకు మెరుగైన చికిత్స అందించి.. ప్రాణప్రాయం తప్పించారు నానల్నగర్లోని ఆలివ్ దవాఖాన వైద్యులు.
రెండు రోజులుగా ఎడతెరపిలేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జీహెచ్ఎంసీ అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి వర్షపాతం �
గుం డ్ల పోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల మెయిన్ క్యాంపస్ లో శనివారం ‘స్వరామృతం’ పేరు తో సంగీత పోటీలను నిర్వహించారు.
జంట నగరాలలో తిరిగే 17 ఎంఎంటీఎస్ (లోకల్ రైలు) సర్వీసులను ఈ నెల 10, ఆదివారం నాడు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు శనివారం వెల్లడించారు.
చారిత్రక ఓరుగల్లులో కాకతీయ ఉత్సవాలు ప్రారంభం బస్తర్ మహారాజు కమల్చంద్ర భంజ్ దేవ్కు అడుగడుగునా అపూర్వ స్వాగతం కనుల పండువలా సాగిన రథయాత్ర కాకతీయుల వారసుడి రాకతో పులకించిన వరంగల్ కోట ఏడువందల ఏండ్లకు
వరుసగా నాలుగు ఇండ్లలో చోరీ 26 తులాల బంగారం, 3 కిలోల వెండి, నగదు అపహరణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన హయత్నగర్ పోలీసులు హయత్నగర్, జూలై 7:నగర శివారులో చెడ్డీగ్యాంగ్ వరుసగా నాలుగు ఇండ్లల్లో చోరీలకు పాల�
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తనివ్వం పాతనగరం బోనాల నిర్వహణపై మంత్రి తలసాని సమీక్ష సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల ఉత్�
పుట్టుకతోనే గూనితో బాధపడుతున్న ఇద్దరు ఇరాన్ దేశానికి చెందిన బాలికలకు నగరంలోని కిమ్స్ హాస్పిటల్లో అరుదైన శస్త్రచికిత్స చేశారు. సుమారు 8 గంటల పాటు నిర్వహించిన ఈ శస్త్రచికిత్స విజయవంతమవడంతో బాలికల తల్