యానిమల్ బయోటెక్నాలజీ, బయోలాజికల్ సైన్సెస్లోని ప్రాథమిక రంగాల్లో పరిశోధనలు మరింత మెరుగుపరిచేందుకు గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ, నేషనల్
కార్పొరేట్ సంస్థల కార్యాలయాలకు అవసరమైన ఏ గ్రేడ్ ఆఫీస్ స్పేస్ వినియోగంలో హైదరాబాద్ వాటా గణనీయంగా పెరుగుతోంది. తాజాగా సీబీఆర్ఈ వెల్లడించిన రెండో త్రైమాసిక (క్యూ2-2022) నివేదికలో దేశంలోనే మొదటి మూడు నగ�
మారేడ్పల్లి ఇన్స్పెక్టర్ కె.నాగేశ్వరరావు ఓ మహిళకు తుపాకీ గురిపెట్టి..లైంగిక దాడికి పాల్పడటం పోలీస్ వర్గాల్లో కలకలం స్పష్టించింది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు నివేదిక అందించడంతో నాగేశ్వరరావును సస�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాకతీయ విశిష్టతను, చరిత్రను భవిష్యత్తరాలకు తెలియజేసేందుకు ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ‘కాకతీయ సప్తాహం’లో భాగంగా మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నాణేల ప్రద�
వారంతా.. బంగారు భవిష్యత్తుకు కలలు కన్నారు.. వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడ్డారు. ఏన్నో వ్యయ ప్రయాసాలకు ఓర్చి... పట్టుదలతో అనుకున్నది సాధించి తమ భవితకు బాట లు వేసుకోవడంతో పాటు తమ తల్లిదండ్రులు తమపై పెట్�
రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నగర యంత్రాంగం అప్రమత్తమైంది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని పటిష్ట చర్యలు చేపట్టారు. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో కురుస్తున్న వర్షాలతో వర�
ఆహ్లాదకరమైన వాతావరణం.. ఎటుచూసినా ప్రపంచానికి జ్ఞానం నేర్పిన మహోన్నతుల విగ్రహాలు.. వారి బోధనలు.. మహిళా స్వయం సమృద్ధితో పాటు సామాజిక మార్పే లక్ష్యంగా తెల్లాపూర్ మహాత్మాపూలే కాలనీలోని అమృతసత్తయ్య కొల్లూర�
ఉస్మానియా యూనివర్సిటీలో చదివిన విద్యార్థులకు ఉద్యోగులుగానో.. పారిశ్రామికవేత్తలుగానో తీర్చిదిద్దేలా సిలబస్ ఉండడంపై ఆ యూనివర్సిటీ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు.