తొలి భూదాన ఉద్యమకారుడు వెదిరె రామచంద్రారెడ్డి చేసిన భూదానం దేశానికి స్ఫూర్తిదాయకమని తెలంగాణ సరిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ పి.విద్యాసాగర్రెడ్డి అ న్నారు.
మద్యం మత్తులో స్నేహితుల మధ్య జరిగిన గొడవలో కత్తితో దాడికిపాల్పడిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. హకీంపేటలో నివాసం ఉంటున్న సద్దాం(32), ఫైజల్ యాబా(31) లు స్నేహితులు. ఇద్దరూ సెంట్రి�
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాలల్లో ట్రెండింగ్లో ఉన్న బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ (బీబీఏ) కోర్సుకు మంచి డిమాండ్ కొనసాగుతున్నది.
గ్రేటర్లో నిరవధికంగా కురుస్తున్న వానలతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు, జ్వరం తదితర లక్షణాలతో నగరంలోని అన్ని ఆరోగ్య కేంద్రాలలో ఓపీ సంఖ్య పెరుగుతోంది.
జీడిమెట్ల పారిశ్రామిక వాడ అనుబంధంగా ఉన్న శ్రీ వేంకటేశ్వర కో అపరేటివ్ సొసైటీ ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని ఏఆర్ లైఫ్ సైన్సెస్ ఫార్మా యూనిట్-2 పరిశ్రమలో సోమవారం తెల్లవారు జామున అగ్నిప్రమాదం జరిగింది.