ఇండ్ల నుంచి వెలువడే చెత్తను పంచాయతీ ఏర్పాటు చేసిన ట్రాక్టర్కు అందజేయాలని డీఎల్పీఓ స్మిత ప్రజలకు సూచించారు. మండల పరిధిలోని తిమ్మాయిపల్లిలో చెత్త డంపింగ్ జరుగుతున్న పనులను మంగళవారం సర్పంచ్ పెంటయ్య�
నేర రహిత సమాజాన్ని నిర్మించే శక్తి నటులకు మాత్రమే ఉందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం రవీంద్రభారతిలో వంశీ ఆర్ట్స్ థియేటర్స్,
కుల మత ఆధిపత్యాలు కొనసాగినంత కాలం ఈ దేశం అభివృద్ధి చెందదని, ఈ గొడవలే దేశాభివృద్ధికి గొడ్డలి పెట్టు వంటివి అని సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీ శంకర్ అన్నారు.
తెంగాణ రాష్ట్రంలో దళిత కుటుంబాల సర్వే నిర్వహించి, మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి కోరారు.
ఆషాఢ బోనాల ఉత్సవాల్లో భాగంగా సప్తమాతృకలకు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని భాగ్యనగర ఉమ్మ డి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు రాకేష్ తివారి తెలిపారు.
రైల్వే సిగ్నలింగ్, స్వదేశీ ఆటోమెటిక్ రైల్వే రక్షణ వ్యవస్థలో ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని ఇరిసెట్ డైరెక్టర్ జనరల్ సుధీర్ కుమార్ తెలిపారు.
కూకట్పల్లి చోరీ కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ప్లాన్ ఏ విఫలమైతే.. ప్లాన్ బీతో నేపాల్ నిందితులు దోపిడీకి స్కెచ్ వేసినట్లు వెల్లడైంది. బాధిత కుటుంబం పెండ్లికి వెళ్లకపోయి ఉంటే.. నిద్రమాత్రలు ఇచ్�
ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా జరిగింది. రెండేండ్లుగా ఉత్సవాలకు దూరంగా ఉన్న లష్కర్ వాసులు ఈ సారి రెట్టింపు ఉత్సహంతో బోనాల ఉత్సవాలను నిర్వహించారు.