నిత్య జీవితంలో పోషకాహార పాత్ర కీలకమని కార్మిక శాఖా మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గుండ్ల పోచంపల్లి మున్సిపాలిటీ మైసమ్మగూడలోని మల్లారెడ్డి విశ్వవిద్యాలయం శనివారం స్కూల్ ఆఫ్ అలైడ్ అండ్ హెల్త్ �
మాదాపూర్లోని హైటెక్స్లో సన్రైజ్ డ్రైవర్స్ ఆధ్వర్యంలో శనివారం బీఎన్ఐ(బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్) నెట్ వర్కింగ్ కాన్క్లేవ్-2022 కార్యక్రమాన్ని నిర్వహించారు.
ప్రమాదాల్లో గాయపడిన వారికి సకాలంలో అవసరమైన చికిత్స అందించే ట్రామా కేర్ సెంటర్ల వల్ల మరణాల రేటు తగ్గుతుందని సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు.
ఇంజినీరింగ్ కళాశాలలు ఆవిష్కరణలకు కేంద్రాలుగా మారుతున్నాయి. అధ్యాపకులు అందిస్తున్న ప్రోత్సాహం, యాజమాన్యం అందిస్తున్న తోడ్పాటుతో విద్యార్థులు సృజనాత్మక ఆలోచనలతో ముందుకువస్తున్నారు.
నాన్న కోసం వచ్చానంటూ.. గబాగబా బిల్డింగ్పైకి ఎక్కి నాలుగో అంతస్తు నుంచి దూకి 11 ఏండ్ల బాలిక అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ఈ ఘటన ఎల్బీనగర్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు క�
తెలంగాణ ఆవిర్భావం తర్వా తే బోనాల పండుగకు మరింత ఖ్యాతి పెరిగిందని, స్వరాష్ట్రంలో బోనాలను ఘనంగా నిర్వహిస్తున్నామని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫి శాఖల మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు.
అమెరికాలోని కిర్క్వుడ్ కమ్యూనిటీ కళాశాలలో ఉన్నత చదువులు అభ్యసించేందుకు యండవ రేష్మ ఎంపికైంది. ప్రస్తుతం, రేష్మ జీఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ (జీఎంఆర్వీఎఫ్)లో బీ ఎస్సీ చదువుతున్నది.
అన్ని దానాల్లో కన్న విద్యాదానం గొప్పదని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రాంపల్లిదాయరకు చెందిన పంచాయతీ సభ్యుడు,