కీసర, జూలై 29: కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య శ్రావణమాసం పూజలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం నుంచి ప్రారంభమైన శ్రావణమాస పూజలు ఆగస్టు 27వ తేదీ వరకు జరగనున్నాయి. మొద�
ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి, జూలై 29 : వరద ముంపు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్ ఆదర్శనగర్లో రూ.30 లక్షలతో ఆర్
పీర్జాదిగూడ, జూలై 29 : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి అన్నారు. శుక్రవారం నగరపాలక సంస్థ 8వ డివిజన్ ఎస్.ఎన్ కాలనీకి చెందిన బేతి భాస్కర్రెడ్డికి సీఎం రిలీఫ్ ఫండ్ ను
హైదరాబాద్ మహా నగరంలో ప్రలోభాలు, అధికార హోదాలో లైంగిక దాడికి పాల్పడే వారిపై చట్టపరంగా కఠినంగా వ్యవహరించేందుకు రాచకొండ షీ టీమ్స్ ప్రత్యేక అపరేషన్లను నిర్వహిస్తున్నది.
ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా గత నాలుగు విద్యా సంవత్సరాల నుంచి రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలలో ఇంజినీరింగ్ కోర్సులో డాటా సైన్స్, ఏఐఎంఎల్, ఐవోటీ వంటి ఎమర్జింగ్ క�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు ద్వారా లబ్ధిదారులకు ఉపాధి కల్పించేందుకు ‘గ్రూమింగ్ ఆన్ వీల్స్' కార్యక్రమం వినూత్న ప్రయత్నమని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హర
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇప్పిస్తానంటూ ప్రజలను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ చంద్రశేఖర్, కేపీహెచ్బీ సీఐ �
రాష్ర్టాల విభజనలో ఏపీలో కలిపిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ అధ్యక్షుడు గడ్డం శ్రీరామ్ డిమాండ్చేశారు.
‘మనఊరు-మనబడి’ కార్యక్రమం కింద రాష్ర్టవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మంచి గ్రంథాలయాన్ని నెలకొల్పేలా చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి వెల్లడించారు.