సుల్తాన్బజార్,జూలై 29 : ఐటీ రంగంలో హైదరాబాద్ నగరం రెండో స్థానంలో ఉందని టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు అన్నారు. శుక్రవారం నిజాం కళాశాల మైదానంలో కళాశాల బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం హెచ్వోడీ డా�
కేపీహెచ్బీ కాలనీ, జూలై 29 : ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించడమే లక్ష్యంగా మెరుగైన వసతులు కల్పిస్తున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం కేపీహెచ్బీ కాల�
పది వారాలునియంత్రణపై స్పెషల్ ఫోకస్ 40 మందికి డెంగీనమోదైన ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు కేపీహెచ్బీ కాలనీ, జూలై 29 : వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రభలకుండా జీహెచ్ఎంసీ అధికారులు ప్రత్యేక దృష్టిన�
జీడిమెట్ల, జూలై29: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే తలమానికంగా మారిందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. శుక్రవారం చింతల్లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన కల్యాణ లక్ష్మి షాదీముబా�
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రూ. కోటి 32 లక్షలతో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం బన్సీలాల్పేట్, జూలై 29 : నియోజకవర్గంలోని అన్ని ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్ల అభివృద్ధికి కృషి చేస్తున్నామని మంత్రి తలసాన
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రామాగౌడ్ ఖైరతాబాద్, జూలై 29 : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఒక వర్గానికే ప్రాధాన్యతనిస్తున్నాడని, అతడి కుల వివక్షతోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆ ప�
కీసర, జూలై 29: కీసరగుట్ట శ్రీ భవానీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో వేదపండితుల మంత్రోచ్చరణల మధ్య శ్రావణమాసం పూజలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం నుంచి ప్రారంభమైన శ్రావణమాస పూజలు ఆగస్టు 27వ తేదీ వరకు జరగనున్నాయి. మొద�
ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు మల్కాజిగిరి, జూలై 29 : వరద ముంపు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. శుక్రవారం ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్ ఆదర్శనగర్లో రూ.30 లక్షలతో ఆర్
పీర్జాదిగూడ, జూలై 29 : సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరమని పీర్జాదిగూడ మేయర్ జక్క వెంకట్రెడ్డి అన్నారు. శుక్రవారం నగరపాలక సంస్థ 8వ డివిజన్ ఎస్.ఎన్ కాలనీకి చెందిన బేతి భాస్కర్రెడ్డికి సీఎం రిలీఫ్ ఫండ్ ను
హైదరాబాద్ మహా నగరంలో ప్రలోభాలు, అధికార హోదాలో లైంగిక దాడికి పాల్పడే వారిపై చట్టపరంగా కఠినంగా వ్యవహరించేందుకు రాచకొండ షీ టీమ్స్ ప్రత్యేక అపరేషన్లను నిర్వహిస్తున్నది.
ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా గత నాలుగు విద్యా సంవత్సరాల నుంచి రాష్ట్రంలోని పలు యూనివర్సిటీలలో ఇంజినీరింగ్ కోర్సులో డాటా సైన్స్, ఏఐఎంఎల్, ఐవోటీ వంటి ఎమర్జింగ్ క�
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు ద్వారా లబ్ధిదారులకు ఉపాధి కల్పించేందుకు ‘గ్రూమింగ్ ఆన్ వీల్స్' కార్యక్రమం వినూత్న ప్రయత్నమని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హర