శ్రీవైష్ణవ సేవా సంఘం, ఎస్వీఎస్ ట్రస్టు ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న రవీంద్రభారతిలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో శ్రీవైష్ణవ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు శ్రీవైష్ణవ సేవా సంఘం తెలంగాణ �
కన్న బిడ్డపై ఆ తండ్రి కర్కషం ప్రదర్శించాడు. వరుసగా ఆడపిల్లలు పుడుతున్నారన్న పోపంతో మూడేండ్ల పాపను గరిటతో కొట్టి, బండ కేసి బాధాడు. ఈ ఘటనలో ఆ బాలిక తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో పడిపోగా,
నీటి సంపును శుభ్రం చేస్తూ.. కరెంట్షాక్ తగలడంతో ఇంటి యజమానితో పాటు ఓ బాలుడు మృతిచెందిన సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలోని మల్లంపేటలో ఆదివారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
ప్రజలకు అవసరమయ్యే నూతన నిర్ణయాలు తీసుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం అందరికంటే ఒకడుగు ముందే ఉందని, స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని స్వాతంత్య్ర ఉద్యమకారుడు నూతి శంకర్రావు అన్నారు.
గ్రేటర్లో చారిత్రక దిగుడు బావులు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ శాఖలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి చారిత్రక మెట్ల (దిగుడు) బావులను శుభ్రం చేసి,
అఖిల భారత ఎన్సీసీ మహా నిర్దేశకుల ఆధ్వర్యంలో అన్ని రాష్ర్టాల కెడెట్లు మధ్య న్యూ ఢిల్లీలోని డీజీ ఎన్సీసీలో జరిగిన అంతర్జాతీయ యువ తరంగం ఎంపిక పోటీల్లో అద్భుత ప్రతిభ చూపిన తెలంగాణ,
తీవ్రమైన నొప్పికి, దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స చేయడంలో వస్తున్న ఆధునిక పద్ధతులపై అనస్థీషియాలజిస్టులు, నొప్పి ఫిజిషియన్ల కోసం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో రెండు రోజుల పాటు వర్క్షాపు నిర్వహించా
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛత దిశగా పయనిస్తుంది. స్వచ్ఛ కార్పొరేషన్ తీర్చిదిద్దడంలో భాగంగా చెత్త సేకరణపై మేయర్ జక్క వెంకట్రెడ్డి, అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
పారదర్శక అనుమతులకు ‘టీఎస్ బీ పాస్’ గతంలో కంటే పెరిగిన నిర్మాణ రంగ అనుమతులు జీహెచ్ఎంసీలో 28757, హెచ్ఎండీఏలో 41643 నిర్మాణాలకు పర్మిషన్లు.. 21 రోజుల వ్యవధిలోనే అనుమతులు సిటీబ్యూరో, ఆగస్టు 7 (నమస్తే తెలంగాణ): ని�
ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు రవీంద్రభారతి, జూలై 29: యూవత్ తెలుగు ప్రపం చం ఎల్లకాలం గుర్తుంచుకునే మహాకవి, తెలుగు కీర్తి, సాహితీమూర్తి డాక్టర్ సి.నారాయణరెడ్డి అని భారత ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెం
95 కోట్లతో 9 నెలల్లో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం మూసీ పరీవాహక ప్రాంతాల్లో అవసరమైన చోట రిటైనింగ్ వాల్స్ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మూసారం బాగ్ బ్రిడ్జి పరిశీలన గోల్నాక/మలక్పేట, జూలై 29 : వచ్చే వా�
82వ వేడుక సందర్భంగా సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి గౌరవ డాక్టరేట్ ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 29: ఉస్మానియా యూనివర్సిటీ 82వ స్నాతకోత్సవానికి రంగం సిద్ధమైంది. ప్రతిష్టాత్మకమైన ఈ వేడుకలు వచ్చే నెల 5న ఠాగూర్ ఆ�
నకిలీ పత్రాలతో కార్లు విక్రయిస్తున్న ముగ్గురు ముఠా సభ్యులు అరెస్ట్ రూ.2.3 కోట్ల విలువైన15 కార్లు స్వాధీనం ఢిల్లీకి చెందిన ప్రధాన నిందితుడి కోసం గాలింపు సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ): ఢిల్లీలో కార్లు ద�