పీర్జాదిగూడ, జవహర్నగర్ కార్పొరేషన్లలో నిర్వహణపై అధికారులతో సమావేశం జవహర్నగర్, ఆగస్టు 8: అనేక త్యాగాలు, పోరాటాల వల్లే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, దేశభక్తి ఉట్టిపడేలా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ�
జాతీయ చేనేత దినోత్సవం పండుగలా సాగింది. పీవీమార్గ్లోని పీపుల్స్ప్లాజా వేదికగా జరిగిన ఈ వేడుకలను చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ వర్చువల్గా ప్రారంభించారు. చేనేత కార్మికుడు ప్రమాదవశాత్తు
పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు, ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ 9న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రాజ్యసభ సభ
శ్రీవైష్ణవ సేవా సంఘం, ఎస్వీఎస్ ట్రస్టు ఆధ్వర్యంలో సెప్టెంబర్ 10న రవీంద్రభారతిలో ఏర్పాటు చేసే కార్యక్రమంలో శ్రీవైష్ణవ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు శ్రీవైష్ణవ సేవా సంఘం తెలంగాణ �
కన్న బిడ్డపై ఆ తండ్రి కర్కషం ప్రదర్శించాడు. వరుసగా ఆడపిల్లలు పుడుతున్నారన్న పోపంతో మూడేండ్ల పాపను గరిటతో కొట్టి, బండ కేసి బాధాడు. ఈ ఘటనలో ఆ బాలిక తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలో పడిపోగా,
నీటి సంపును శుభ్రం చేస్తూ.. కరెంట్షాక్ తగలడంతో ఇంటి యజమానితో పాటు ఓ బాలుడు మృతిచెందిన సంఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలోని మల్లంపేటలో ఆదివారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
ప్రజలకు అవసరమయ్యే నూతన నిర్ణయాలు తీసుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం అందరికంటే ఒకడుగు ముందే ఉందని, స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహించడం అభినందనీయమని స్వాతంత్య్ర ఉద్యమకారుడు నూతి శంకర్రావు అన్నారు.
గ్రేటర్లో చారిత్రక దిగుడు బావులు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ శాఖలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి చారిత్రక మెట్ల (దిగుడు) బావులను శుభ్రం చేసి,
అఖిల భారత ఎన్సీసీ మహా నిర్దేశకుల ఆధ్వర్యంలో అన్ని రాష్ర్టాల కెడెట్లు మధ్య న్యూ ఢిల్లీలోని డీజీ ఎన్సీసీలో జరిగిన అంతర్జాతీయ యువ తరంగం ఎంపిక పోటీల్లో అద్భుత ప్రతిభ చూపిన తెలంగాణ,
తీవ్రమైన నొప్పికి, దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స చేయడంలో వస్తున్న ఆధునిక పద్ధతులపై అనస్థీషియాలజిస్టులు, నొప్పి ఫిజిషియన్ల కోసం సికింద్రాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో రెండు రోజుల పాటు వర్క్షాపు నిర్వహించా