స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడాలని హోంమంత్రి మహమూద్ అలీ అన్నారు. బుధవారం ఆజంపురాలో జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నెల 8 నుంచి 22 వరకు భారత స్వతంత్ర వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఎంఏ అండ్ యూడీ, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ తెలిపారు.
నేడు జాతీయ పతాకాల పంపిణీ స్వయం సహాయక బృందాలతో 20 లక్షల గృహాలకు.. ప్రజలందరూ భాగస్వాములు కావాలి: కమిషనర్ సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వతంత్ర భారత
నగరవ్యాప్తంగా వజ్రోత్సవాలు షురూ జాతిని చీల్చే కుట్రలను.. ఐక్య కంఠంతో ఖండిద్దాం అన్నార్తులు.. అనాథలు లేని దేశం కోసం జాతిపిత మహత్మాగాంధీ చూపిన దారిలో పునరంకితమవుదాం.. భారతదేశాన్ని కాపాడుకుందాం. – సీఎం కేస
నగరంలో కొత్త ట్రెండ్ స్పందన బాగుంది.. విద్యార్థుల నుంచి సెయింట్ పీటర్స్యాజమాన్యం నెలకు రెండుసార్లు బ్యాగ్లెస్ డే నిర్వహించేందుకు సన్నద్ధం సికింద్రాబాద్, ఆగస్టు 8: నగర పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 11వ త�
సులువుగా గమ్యస్థానానికి చేరేలా.. తెలంగాణ ట్రాఫిక్ లైవ్ యాప్తో నిరంతరం అప్డేట్స్ తెలంగాణ ట్రాఫిక్ లైవ్ యాప్ ప్రత్యామ్నాయ మార్గాల్లో ఈజీగా గమ్యస్థానం సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ): ట్రాఫిక�
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కార్మికనగర్లో 300 మంది మహిళలు టీఆర్ఎస్లో చేరిక ఆగస్టు 8:మహిళల సంక్షేమానికి పెద్దపీట వేయడమే కాకుండా, వారి అభ్యున్నతికి టీఆర్ఎస్ ప్రభుత్వం పాటుపడుతున్నదని ఎమ్మెల్యే మాగంటి
బేగంపేట్ ఆగస్టు 8: ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసే లక్ష్యంతో తపాలా శాఖ అధికారులు, ఉద్యోగులు పనిచేస్తున్నారని ఆ శాఖ రైల్వే మెయిల్ సీనియర్ సూపరింటెండెంట్ సంతోష్నేత తెలిపారు. స్వతంత్య్ర వజ్రోత్సవాల�
ఏవీ కళాశాలలో ఘనంగా వజ్రోత్సవాలు కవాడిగూడ, ఆగస్టు 8: కవాడిగూడ డివిజన్లోని దోమలగూడ – ఏవీ కళాశాలలో ఆగస్టు 15 సందర్భంగా కళాశాల స్టూడెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సోమవారం స్వాతంత్య్ర దిన వజ్రోత్సవాలను అంగరంగ వ
ఇతడి ఆచూకీ చెప్పండి నగర ప్రజలకు ఆసిఫ్నగర్ పోలీసుల విజ్ఞప్తి మెహిదీపట్నం, ఆగస్టు 8: ఆర్టీసీ బస్సు డ్రైవర్ను తీవ్ర పదజాలంతో దూషించడమే కాకుండా రాడ్ సహాయంతో దాడి చేసేందుకు ప్రయత్నించిన ఈ వ్యక్తి ఆచూకీ చ�
సిటీబ్యూరో, ఆగస్టు 8 (నమస్తే తెలంగాణ)/కొండాపూర్: పదవీవిరమణ పొందిన సీనియర్ల కోసం ఏర్పాటు చేసిన స్టార్టప్తో ఐఐటీ గౌహాతి విద్యాలయం జతకట్టింది. సోమవారం టీ హబ్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో హైదరాబాద్ కేం�
ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 8: తప్పుడు సమాచారం ప్రజాస్వామ్యానికి పెనుముప్పుగా పరిణమించిందని హైదరాబాద్లోని యూఎస్ కాన్సులేట్ జనరల్ అసిస్టెంట్ పబ్లిక్ ఎఫైర్స్ ఆఫీసర్ ఫ్రాంకీ స్టర్మ్ అన్నారు. �
సిటీబ్యూరో, ఆగస్టు 8(నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని నగరంలో దేశభక్తి గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అర్వింద్ కుమా