కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 8 : కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్న విద్యుత్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. సోమవారం కేపీహెచ్బీ కాలనీలోని కూక�
ఎమ్మెల్యే వెంకటేశ్కు పటేల్నగర్ వాసుల వినతి గోల్నాక,ఆగస్టు 8: అంబర్పేట డివిజన్లో ప్రధాన ప్రాంతమైన పటేల్నగర్ సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ హామీ ఇచ్చార�
గాంధీజీ చిత్రాలు తిలకించేలా… విద్యార్థులు మహాత్ముని షోలు వీక్షించే అవకాశం చాంద్రాయణగుట్ట, ఆగస్టు 8: స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు జాతిపిత మహాత్మ�
మహేశ్వరం, ఆగస్టు 8: టీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. సోమవారం మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు థామస్రెడ్డి ఆధ్వర్యంలో సర్పంచులు కోళ్లపడకల్ నుంచ
ఘట్కేసర్ రూరల్, ఆగస్టు 8 : మండల పరిధిలోని కొర్రెములలో సర్పంచ్ వెంకటేశ్ గౌడ్ ఆధ్వర్యంలో చేపట్టిన మహంకాళి అమ్మవారి ఆలయ నిర్మాణ పనులకు మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ చామకూర భద్రారెడ్డితో కలిసి సోమ
పీర్జాదిగూడ, జవహర్నగర్ కార్పొరేషన్లలో నిర్వహణపై అధికారులతో సమావేశం జవహర్నగర్, ఆగస్టు 8: అనేక త్యాగాలు, పోరాటాల వల్లే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, దేశభక్తి ఉట్టిపడేలా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవ�
జాతీయ చేనేత దినోత్సవం పండుగలా సాగింది. పీవీమార్గ్లోని పీపుల్స్ప్లాజా వేదికగా జరిగిన ఈ వేడుకలను చేనేత, జౌళి శాఖ మంత్రి కేటీఆర్ వర్చువల్గా ప్రారంభించారు. చేనేత కార్మికుడు ప్రమాదవశాత్తు
పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు, ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ 9న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు రాజ్యసభ సభ