వందనాలు..జెండా.. గుండెల్లో స్ఫూర్తిని నింపుకోవాలి జడ్సీ మమత కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 12 : స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో ప్రజలందరూ భాగస్తులై వైభవంగా జరుపుకోవాలని.. దేశం కోసం ప్రాణాలర్పించిన, పోరాడిన మహనీయుల
సుల్తాన్బజార్, ఆగస్టు 12 : స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు రాయితీలు కల్పిస్తున్నట్లు ఆర్టీసీ హైదరాబాద్ సిటీ రీజియన్ ఆర్ఎం రాజేంద్రప్రసాద్ అన్నారు. శుక్రవారం కోఠి మహ�
కుత్బుల్లాపూర్ జోన్ బృందం, ఆగస్టు 12: నియోజకవర్గం వ్యాప్తంగా శుక్రవారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రతి ఇంటా ఆడపడుచుల సందడితో.. సోదరులకు రాఖీ కట్టి తమ బంధాలను కలిపిన వేళతో కుటుంబ సభ్యులతో ఆనందాన�
ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కాచిగూడ,ఆగస్టు 12: స్థానికుల సహకారంతో నియోజకవర్గంలోని డివిజన్ల అభివృద్ధే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. కాచిగూడ డివిజన్ ప్రజల
సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు రాఖీలు కట్టిన మహిళలు మేడ్చల్ జోన్ బృందం : నియోజకవర్గ వ్యాప్తంగా రాఖీని ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా సోదరీమణులు సోదరులకు రాఖీ కట్టి, సోదరభావాన్ని చాటి చెప్పారు. పలువు
వజ్రోత్సవాలకు ఘనంగా ఏర్పాట్లు చర్లపల్లి, ఆగస్టు 12 : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని ఎన్ఎఫ్సీ సీఐఎస్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ రాహుల్సింగ్ గౌతమ్, అ�
ఉప్పల్/మల్లాపూర్/చర్లపల్లి, ఆగస్టు 12 : నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో రాఖీ వేడుకలు ఘనంగా జరిగాయి. రాఖీ పౌర్ణమి సందర్భంగా కాలనీలు, రహదారులు సందడిగా మారాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, కాలనీ ప్రతినిధులక�
పర్యావరణానికి హాని కలిగించే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ (పీవోపీ) విగ్రహాల బదులు సహజరంగులు, మట్టితో తయారు చేసిన వినాయక విగ్రహాల ఏర్పాటుకు ఏటా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది.
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను సీఎం కేసీఆర్ ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నారని ఎమ్మెల్సీ, భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టేట్ చీఫ్ కమిషనర్ కల్వకుంట్ల కవిత అన్నారు. ప్రతి విద్యార్థి,
ప్రతి ఒక్కరూ జాతీయ భావాన్ని పెంపొందించాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం మండల కేంద్రంలో గడీకోట ప్రాంగణంలోని వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఫ్రీడం పార్కును ప్రారంభించి �