రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల నాయకులను, మహనీయులను గుర్తించి గౌరవిస్తుందని అబ్కారీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ అడగగానే ప్రభుత్వం అధికారికంగా ఈ నెల 18న సర్వాయి ప�
మహాత్ముడే స్ఫూర్తి..శాంతి మన మంత్రమని, గాంధేయవాదం స్వాతంత్య్ర ఉద్యమాన్ని రగిలించిందని రాష్ట్ర అబ్కారీ, ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
హైదరాబాద్ మహా నగరం మరో ఆధ్యాత్మిక ఉత్సవానికి సిద్ధమవుతున్నది. అతి పెద్ద ఆధ్యాత్మిక, సాంసృతిక ఉత్సవమైన వినాయక చవితి పండుగకు ప్రభుత్వం చకచకా ఏర్పాట్లు చేస్తున్నది.
ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల అఫిలియేషన్ల ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ నెల 18 నుంచి అఫిలియేషన్లకు సంబంధించి నిజ నిర్ధారణ కమిటీ(ఎఫ్ఎఫ్సీ) తనిఖీలు ప్రారంభం కాబోతున్నాయని జేఎన్టీయూ హైదరాబాద్ �
తెలంగాణ విద్యుత్ రంగ ప్రగతిలో ట్రాన్స్కో, జెన్కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్రావు సేవలు అనిర్వచనీయమని రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఫోరం(టీఎస్ఈఈఎఫ్) నేతలు శ్లాఘించారు.
ప్రపంచం నాల్గవ పారిశ్రామిక విప్లవంలోకి అడుగుపెట్టడంతో పరిశ్రమల మీద ఆధారం పెరిగిందని ముస్లిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ(ఎంసీసీఐ)చైర్మన్ నాజిముద్దీన్ ఫారూఖి అన్నారు.
స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం గ్రేటర్ వ్యాప్తంగా రక్తదాన శిబిరాలు జరగనున్నాయి. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి సహకారంతో నియోజకవర్గంలో కనీసం 75 మంది తప్పనిసరిగా రక్తదానం చేసేలా అన్ని ఏర్పాట�
భారతీయ భాషలలోని మాధుర్యాన్ని చిన్నారులు పద్యధారణ చేసి భాషా ప్రియులను మెప్పించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు కొనసాగనున్న బాల కవి సమ్మేళనం ఆబిడ్స్ తి
సికింద్రాబాద్- పుణె- సికింద్రాబాద్ శతాబ్ది ఎక్స్ప్రెస్ ఆగస్టు10న ప్రారంభించినఈ సర్వీసుకు భారీ స్పందన దక్షిణ మధ్య రైల్వే సిటీబ్యూరో, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ) : కొవిడ్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిలిపి
పెట్టుబడుల స్వర్గధామంగా విశ్వఖ్యాతి దేశ, విదేశీ కంపెనీల స్థాపన సర్కారు దూరదృష్టితో మెరుగైన వసతుల కల్పన నగర నలుమూలలా వ్యాపార కేంద్రాలు, బిజినెస్ డిస్ట్రిక్స్ అగ్రస్థానానికి ఆఫీస్ మార్కెట్ స్పేస్ �
హోంమంత్రి మహమూద్ అలీ ఘనంగా మదీన మహిళా డిగ్రీ, పీజీ కళాశాల స్నాతకోత్సవం తెలుగు యూనివర్సిటీ, ఆగస్టు 12: మహిళా విద్యను ప్రభుత్వంతో పాటు ప్రైవేట్ కళాశాలలు ప్రోత్సహించాలని హోం మంత్రి మహమూద్ అలీ పిలుపునిచ్చ�
బంజారాహిల్స్లో రూ.300 కోట్ల స్థలం ఆక్రమణకు యత్నం పట్టపగలే స్థలంలోకి వచ్చి హంగామా 10 మంది నిందితుల అరెస్టు బంజారాహిల్స్, ఆగస్టు 12: నగరం నడిబొడ్డున సుమారు మూడువందల కోట్ల విలువైన స్థలాన్ని పట్టపగలే కబ్జా చేస�