కేసుల ఛేదనలో టాస్క్ఫోర్స్ పోలీసుల పనితీరు భేష్ అని సీపీ సీవీ ఆనంద్ అన్నారు. వ్యవస్థీకృత నేరాలను పూర్తిస్థాయిలో కట్టడి చేయడంలో మరింత చురుకుగా పనిచేయాలని సూచించారు.
హైదరాబాద్ నగర తొలి మేయర్గా నగర అభివృద్ధికి, ముదిరాజ్ల ఐక్యత కోసం కృషి చేసిన కొరివి కృష్ణస్వామి అందరికీ స్ఫూర్తిగా నిలిచారని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర ఎక్సైజ్
శిశువిహార్లో ఆశ్రయం పొందుతూ.. తల్లిందండ్రుల ప్రేమకు నోచుకోని చిన్నారులను చూసి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ చలించిపోయారు. పిల్లల పరిస్థితిని కళ్లారా చూసిన ఆయన ఒక దశలో కంటతడి పెట్టుకొన్నా�
ఎల్బీ స్టేడియంలో నిర్వహించే స్వతంత్ర భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకల ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శుక్రవారం పరిశీలించారు.
జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్, హైదరాబాద్ ద్వారా పోటీ పరీక్షలకు ఉచిత కోచింగ్ ఇవ్వడానికి శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. బీసీ విద్యార్థుల కోసం గ్రూప్-3, గ్రూప్-4 ప�
రహ్మత్నగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. బీదర్కు దైవ దర్శనానికి వెళ్లి రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలైన వారిలో రహ్మత్నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్లోని మహాత్మానగర్కు చెందిన వారున్నారు.
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా బడంగ్పేట, మీర్పేట చౌరస్తా, పహాడీషరీఫ్లోని ప్రీమియర్ ఫంక్షన్హాల్లో సీఎం కేసీఆర్ పిలుపు మేరకు సామూహిక గీతాలాపన కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల నాయకులను, మహనీయులను గుర్తించి గౌరవిస్తుందని అబ్కారీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అందులో భాగంగానే సీఎం కేసీఆర్ అడగగానే ప్రభుత్వం అధికారికంగా ఈ నెల 18న సర్వాయి ప�
మహాత్ముడే స్ఫూర్తి..శాంతి మన మంత్రమని, గాంధేయవాదం స్వాతంత్య్ర ఉద్యమాన్ని రగిలించిందని రాష్ట్ర అబ్కారీ, ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అన్నారు.