రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్ ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 22: రానున్న పాతికేళ్లలో విద్య, వ్యవసాయం, ఆర్థికం, సాంకేతిక రంగాల్లో భారతదేశం సూపర్ పవర్గా ఎదగాలని రాష్ట్ర ప్రణాళికా స
ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్ రవీంద్రభారతి, ఆగస్టు 22: ఓసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఓసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 24న చేపట్టిన ఛలో ప్రగతి భవన్ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్న�
నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ హిమాయత్నగర్, ఆగస్టు 22: సమాజానికి దివంగత మాజీ కొత్వాల్ రాజాబహదూర్ వెంకటరామ రెడ్డి అందించిన సేవలు నేటి తరానికి మార్గదర్శమని నగర పోలీస్ కమిషనర్ సీవీ. ఆనంద్ అన్నారు. ర�
రియాక్టర్ పేలడంతో ఎగిసిపడిన మంటలు ఏడుగురు కార్మికులకు గాయాలు ముగ్గురి పరిస్థితి విషమం పది ద్విచక్రవాహనాలు దగ్ధం సుమారు రూ.12 కోట్ల ఆస్తి నష్టం జీడిమెట్ల, ఆగస్టు 22: జీడిమెట్ల పారిశ్రామిక వాడలో భారీ అగ్ని �
హైదరాబాద్తో పాటు ఇతర రాష్ర్టాలకు సరఫరా అంత్రరాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసిన ఎల్బీనగర్ పోలీసులు రూ. 1.3 కోట్ల విలువైన 590 కిలోల గంజాయి స్వాధీనం సిటీబ్యూరో, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): కూరగాయల మాటున గంజాయి స్మగ్ల
ఉదయం ఆరు నుంచే ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించాలి అధిక డబ్బులు డిమాండ్ చేసినా వాహన డిజైన్ మార్చినా చర్యలు స్వచ్ఛ ఆటోల పనితీరు మెరుగునకు జీహెచ్ఎంసీ సరికొత్త ఎత్తుగడ వార్డుల వారీగా సమీక్ష.. కార్పొరేటర్ల
గాంధీలో తొలిసారిగా నిర్వహణ రూ.15 లక్షల ఖరీదైన శస్త్రచికిత్స ఉచితం అభినందించిన మంత్రి హరీశ్రావు సిటీబ్యూరో, ఆగస్టు 22(నమస్తే తెలంగాణ): గాంధీ దవాఖానలో మొట్ట మొదటిసారిగా వినికిడి సమస్యను అధిగమించే ‘కాక్లియర
పాతనగరంలో అందుబాటులోకి మరో పై వంతెన రూ.45.79 కోట్ల వ్యయంతో చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్ నిర్మాణం నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ ఎల్బీనగర్ నుంచి శంషాబాద్కు ప్రయాణం మరింత సులభం సిటీబ్యూరో, ఆగస్టు 22 (నమస�
బడంగ్పేట, ఆగస్టు 22: తెలుగు సాహిత్యం ఉన్నంతకాలం కవి వానమామలై కూడా జీవించే ఉంటారని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ కప్పాటి పాండురంగారెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో మహాకవి డా
బండ్లగూడ/ శంషాబాద్ రూరల్, ఆగస్టు 22: బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వజ్రోత్సవాల ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఓమౌజయ యునైటెడ్ యంగ్ స్టార్స్ అసోసియేషన్, విజ్ఞాన్ కళాశాలల యా�
ఎల్బీ స్టేడియం ముగింపు వేడుకలకు తరలిన ప్రజాప్రతినిధులు, నేతలు పలు చోట్ల క్రీడా పోటీలు నిర్వహించి బహుమతులు ప్రదానం మేడ్చల్ రూరల్ / మేడ్చల్ కలెక్టరేట్ / ఘట్కేసర్ / పీర్జాదిగూడ, ఆగస్టు 22 : నగరంలోని ఎల్�
అందుబాటులో మందులు, రక్త పరీక్షలు బస్తీ దవాఖానలతో పేదలకు మెరుగైన వైద్యం షుగర్, బీపీ మాత్రలు, పిల్లలకు టీకాలు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు పేదోడికి పైసా ఖర్చు లేకుండా కార్పొరేట్ వైద్యం అందించేందుకు సర
హయత్నగర్, అగస్టు 22: శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా 3వ రోజు హయత్నగర్ యాదవ సంఘం ఆధ్వర్యంలో ఉట్లు కొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ కృష్ణాష్టమి ఉత్సవ కమిటీ, హయత్నగర్ యాదవ సంఘం ఆధ్వర్యంలో �
మేడ్చల్లో నూతన ట్రాఫిక్ పోలీస్స్టేషన్ను ప్రారంభించిన డీసీపీ శ్రీనివాస్రావు మేడ్చల్ రూరల్, ఆగస్టు 22 : ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్రావ�