మూడు శాఖల ఆధ్వర్యంలో ఉచిత పంపిణీ శాంతిభద్రతలు, మతసామరస్యంలో దేశానికే తెలంగాణ ఆదర్శం ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఖైరతాబాద్, ఆగస్టు 24 : తెలంగాణ ప్రభుత్వం �
పరిధిలో నానాటికీ పెరుగుతున్న సైబర్ మోసాలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న పోలీసులు సికింద్రాబాద్, ఆగస్టు 24: నార్త్జోన్ పరిధిలోని ఓ వస్త్ర దుకాణం మేనేజర్ పార్ట్ టైం ఉద్యోగానికి సంబంధించి వచ్చ�
సీఎం కేసీఆర్ సభకు సిద్ధమవుతున్న గులాబీ శ్రేణులు కార్యకర్తలతో టీఆర్ఎస్ నాయకుల సమావేశాలు నేడు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ప్రారంభం బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం కేసీఆర్ పహాడీషరీఫ్, ఆగస్టు 24: టీ�
ఘనంగా శివ పార్వతుల కల్యాణం పూజలు చేసిన వేలాది మంది భక్తజనం కార్వాన్, ఆగస్టు 24 : అన్నపూర్ణ ఆలయం 23వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు, ప్రత్యేక పూజలు మూడు రోజుల పాటు కన్న�
ముఠా గోపాల్ ముషీరాబాద్, ఆగస్టు 24: అడిక్మెట్ డివిజన్ పద్మకాలనీ పార్కును సుందరంగా తీర్చిదిద్దనున్నట్లు ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. బుధవారం ఆయన ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ శ్రీదేవితో కలిసి
కాలేరు వెంకటేశ్ అంబర్పేట / గోల్నాక, ఆగస్టు 24: కలుషిత మంచినీటి సమస్య నివారణకు చర్యలు తీసుకుంటానని ఎమ్మె ల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్అంబర్పేట డివిజన్ పోచమ్మబస్తీలో కొన్ని రోజులుగా నల్లాల్లో కల�
సుల్తాన్బజార్, ఆగస్టు 24 : దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బోనాలు ఘనంగా నిర్వహించుకోవడం అభినందనీయమని రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జెల నగేశ్ పేర్కొన్నారు. బుధవారం గన్ఫౌ�
ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు దుండిగల్,ఆగస్టు24: వైద్యపరంగా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర వైద్యారోగ్యం, ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. బుధవారం న�
అరెకపూడి గాంధీ నిల్వ సంపు ప్రారంభం మియాపూర్, ఆగస్టు 24 : మిషన్ భగీరథ పథకంతో ప్రతి గడపకు తాగునీటిని అందించటంలో సీఎం కేసీఆర్ సంపూర్ణ విజయం సాధించాడని విప్ అరెకపూడి గాంధీ పేర్కొన్నారు. నియోజకవర్గంలో 18 రిజ
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అమీర్పేట్, ఆగస్టు 24 : టీఆర్ఎస్ సర్కార్ హయాం లో ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండటంతో ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మంత్రి తలసాని
చంపాపేట, ఆగస్టు 24: ఎల్బీనగర్ నియోజకవర్గం అభివృద్ధికి కోట్లాది రూపాయలతో పనులు ప్రారంభిస్తున్నట్లు ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. చంపాపేట డివిజన్ పరిధి కటికోనికుంటల
సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ధిలో ముందుకు.. ‘మల్కాజిగిరి’లో 6,608మందికి పింఛన్లు మంజూరు రాజకీయాలకు అతీతంగా అన్ని డివిజన్లు అభివృద్ధి మౌలాలి డివిజన్ అభివృద్ధికి రూ.8కోట్లు ఎమ్మెల్యే మైనంపల్లి గౌతంనగర�