వేకువ జాము నెక్లెస్రోడ్ పీవీ మార్గ్లోని పీపుల్స్ప్లాజా సందడిగా మారింది. ఎన్ఎండీసీ, హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన హైదరాబాద్
సమాజ సేవకులకు పురస్కారాలు, అవార్డులు స్ఫూర్తిని నింపి మరింతగా సేవ చేసేందుకు ఉత్సాహాన్ని నింపుతాయని బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు అన్నారు. కీర్తి ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో
ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకర హాస్పిటల్ను హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ,రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభిం
తెలుగు జాతి ఉన్నంత వరకు నందమూరి తారక రామారావు నటించిన పౌరాణిక, జానపద, సామాజిక చిత్రాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.రమణాచారి అన్నారు.