గాయపడిన హృదయం నుంచే గజళ్లు పుట్టుకొస్తాయని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జాలూరు గౌరీశంకర్ అన్నారు. మనిషిలోని సంఘర్షణ దుఃఖం, వేదననే గజల్ రచనలకు ఆత్మ అని ఆయన పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని ఫిలింనగర్, గౌతమ్నగర్ బస్తీల్లో పాడైపోయిన రోడ్ల స్థానంలో రూ.19.9 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్డు పనులు పూర్తయ్యాయి.
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో పాటు ప్రమాదకరమైన రంగులతో తయారు చేసిన గణపతులను పూజించడం వల్ల పర్యావరణానికి హాని కలుగుతుందని ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతులను �
ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్ వైపు వెళ్లే వారికి ట్రాఫిక్ పోలీస్ సూచనలు సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): పాతనగరంలో జరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో పాత నగరం, మలక్పేట, ఎల్బీనగర్ వైపు పురానాపుల్ బ్రిడ�
తొమ్మిదేండ్లలోపు పిల్లలే వైరస్ బాధితులు పొరుగు రాష్ర్టాల్లో నమోదవుతున్న కేసులు అప్రమత్తమైన రాష్ట్ర వైద్యాధికారులు సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకోకముందే రకరకా�
సోషల్ మీడియాపై గట్టి నిఘా శాంతియుతంగా ఉత్సవాలు జరుపుకోవాలి సమీక్ష సమావేశంలో సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): ప్రజలు ఎలాంటి వదంతులు నమ్మవద్దని, సోషల్ మీడియాలో శాం
నేడు రంగారెడ్డి కలెక్టరేట్ ప్రారంభోత్సవం కొంగరకలాన్కు సీఎం కేసీఆర్ రాక అధికారులతో సమీక్ష, అనంతరం బహిరంగ సభ పూర్తయిన సభా వేదిక, పార్కింగ్ ఏర్పాట్లు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి జిల�
బీజేపీ పాలనలో భావ ప్రకటనకు ముప్పు సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హిమాయత్నగర్, ఆగస్టు 24: కేంద్రంలో అధికారంలో ఉన్న అతివాద మతోన్మాద శక్తులు రాజ్యాంగాన్ని బలహీనపరుస్తూ, ప్రజాస్వామ్యా�
నాగిశెట్టిపల్లిలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం మతం ముసుగులో పంచాయితీలు పెడుతున్నది బీజేపీ శామీర్పేట, ఆగస్టు 24: పల్లెలు దేశానికి పట్టుకొమ్మలని, తెలంగాణలోని 12,700 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా తీర్చి
ఎమ్మెల్సీ సురభి వాణీదేవి కోఠి మహిళా కళాశాలలో ఘనంగా నేషనల్ యూత్ పార్లమెంటరీ-2022 సుల్తాన్బజార్, ఆగస్టు 24: నేటి సమాజానికి అనుగుణంగా విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణించాలని ఎమ్మెల్సీ సురభి వాణీదేవి అన్�
కేంద్రాల వద్ద ఏర్పాట్లపై సీపీ మహేశ్ భగవత్ సమీక్ష సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తే తెలంగాణ): పోలీస్ కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశామని, పరీక్ష రాసేందుకు వచ్చే వారు నియమ న�
ఇక నుంచి సెక్షన్ల వారీగా టెండర్లు ఏఎంఎస్ విధానం అమలుకు శ్రీకారం దుబారా కట్టడితోపాటు పారదర్శకంగా పనులు తొలిసారి వాటర్బోర్డులో అమలు సిటీబ్యూరో, ఆగస్టు 24 (నమస్తేతెలంగాణ) : జలమండలి నిర్వహణలో నూతన విధానాని�