ఎస్సార్డీపీ, లింకురోడ్లు, సీఆర్ఎంపీ వంటి పురోభివృద్ధి ప్రణాళికలతో మౌలిక వసతులను మెరుగుపరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నగరంలో అన్ని చోట్లా అందమైన పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్
నానాటికీ విస్తరిస్తున్న హైదరాబాద్ మహా నగరానికి వందేండ్లదాకా తాగునీటికి ఢోకా ఉండదు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించిన సీఎం కేసీఆర్... దానికి అనుగుణంగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
వారంతా నిరుపేదల కుటుంబాల పిల్లలు. కార్పొరేట్ వసతులు వారికి కానరావు. తల్లిదండ్రులు కూలీనాలి చేసుకునే జీవితం. ఇలాంటి వారి పిల్లల కోసం కోవే సంస్థ ప్రభుత్వ సహకారంతో నగరంలో పలు ప్రాంతాల్లో ఉచితంగా డేకేర్ స
తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం మంజూరుచేసిన ఆసరా పించన్ల కార్డులను తీసుకునేందుకు వెళ్లిన తమను సైదాబాద్ డివిజన్ కార్పొరేటర్ భర్త, బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు కొత్త కాపు రవీందర్ రెడ్డి, అతని అనుచరులు ఇ�
బీటెక్ మొదటి సంవత్సరం నుంచి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్, 3డీ ప్రింటింగ్ కోర్సులను ప్రవేశపెట్టడం ద్వారా ఎంఎల్ఆర్ఐటీ విద్యార్థుల ఆవిష్కరణలకు కేంద్రంగా మారిందని కళాశాల
పారిశ్రామిక కార్మికుల పిల్లల కోసం మౌలాలి పారిశ్రామిక ఇండస్ట్రియల్ ఎస్టేట్లో టీఎస్ఐఐసీ సీఈవో మధుసూదన్, ఎస్ఐడీబీఐ డీజీఎం విద్యాసాగర్లు శుక్రవారం అవేక్షా డే కేర్ ఉచిత సెంటర్ను ప్రారంభించారు.
దంపతులకు గాయాలు దూరంగా ఎగిరిపడ్డ శిథిలాలు బేగంపేట్, సెప్టెంబర్ 3: రాంగోపాల్పేట్ డివిజన్ నల్లగుట్టలో గ్యాస్ లీకై భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో దంపతులకు గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు ఆ సమయంలో జనసంచా
జనగామ జిల్లాకు స్వా తంత్య సమరయోధులు సర్దార్ సర్వాయి పాపన్న గౌ డ్ జిల్లాగా నామకరణం చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి (మోకు దెబ్బ) జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్ కోరారు.
మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ప్రస్తుతం అడ్మిన్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న కె.రాజేంద్ర గతంలో రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సైగా విధులు నిర్వహిస్తూ రూ.10 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ�
గురుకులాల్లో స్వచ్ఛత, పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. కలెక్టరేట్లో ఆయన చాంబర్లో శనివారం స్వచ్ఛ గురుకుల పోస్టర్ను అధికారులతో కల�