ముఠా గోపాల్ ముషీరాబాద్/కవాడిగూడ/చిక్కడపల్లి, సెస్టెంబర్ 4: వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన మండపాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని ఎమ్మె ల్య�
ఘట్కేసర్,సెప్టెంబర్4 : గణేశ్ ఉత్సవాల్లో భాగంగా, పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లో ఆదివారం ప్రత్యేక పూజల అనంతరం నిర్వాహకులు అన్నదానం చేశారు. పోచారం మున్సిపాలిటీ లక్ష్మీనర్సింహ కాలనీలో శివ యూత్ వి�
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి దమ్మాయిగూడలో నూతన పింఛన్ కార్డులు పంపిణీ దమ్మాయిగూడ, జవహర్నగర్లో బస్తీ దవాఖానలు ప్రారంభం.. మేడ్చల్ కలెక్టరేట్, సెప్టెంబర్ 4 : తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికీ ప్రభుత్వ స�
శ్రీధర్ కాలనీలో రూ.11కోట్లతో నాలాల నిర్మాణ పనులు పూర్తి సమస్యలు పరిష్కరించినపుడే సంతృప్తి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి బడంగ్పేట, సెప్టెంబర్ 4: సీఎం కేసీఆర్ సహకారంతో రూ.11కోట్లతో వర్షం, డ్రైనేజీ నీరు వేర్�
అన్ని వర్గాలకు సముచిత స్థానం బీజేపీకి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి నార్సింగి మున్సిపాలిటీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మణికొండ, సెప్టెంబర్ 4 : తెలంగాణ రాష్ట్రం సాధించకున్న తర్వాత అన్ని �
మన్సూరాబాద్, సెప్టెంబర్ 4: తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నాగోల్, జైపురికాలనీలోని కమ్యూనిటీ హాల్లో విముక్త జాతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగ�
ఎస్సార్డీపీ, లింకురోడ్లు, సీఆర్ఎంపీ వంటి పురోభివృద్ధి ప్రణాళికలతో మౌలిక వసతులను మెరుగుపరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నగరంలో అన్ని చోట్లా అందమైన పార్కులను ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్
నానాటికీ విస్తరిస్తున్న హైదరాబాద్ మహా నగరానికి వందేండ్లదాకా తాగునీటికి ఢోకా ఉండదు. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రకటించిన సీఎం కేసీఆర్... దానికి అనుగుణంగా పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు.
వారంతా నిరుపేదల కుటుంబాల పిల్లలు. కార్పొరేట్ వసతులు వారికి కానరావు. తల్లిదండ్రులు కూలీనాలి చేసుకునే జీవితం. ఇలాంటి వారి పిల్లల కోసం కోవే సంస్థ ప్రభుత్వ సహకారంతో నగరంలో పలు ప్రాంతాల్లో ఉచితంగా డేకేర్ స
తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం మంజూరుచేసిన ఆసరా పించన్ల కార్డులను తీసుకునేందుకు వెళ్లిన తమను సైదాబాద్ డివిజన్ కార్పొరేటర్ భర్త, బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు కొత్త కాపు రవీందర్ రెడ్డి, అతని అనుచరులు ఇ�