వినాయకచవితి తర్వాతి రోజు నుంచి నిమజ్జనపర్వం ప్రారంభమైంది. ప్రస్తుతం నిర్విఘ్నంగా గణేశ్ నిమజ్జనాలు జరుగుతున్నాయి. నవరాత్రి ముగింపు తర్వాత జరిగే నిమజ్జనోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశా
విద్యుత్ సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగుల అభివృద్ధిని అడ్డుకునేలా ఇంధన శాఖ కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు సోమవారం ధర్నా నిర్వహించారు.
ఆధునిక సాంకేతికతతో వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలు సృష్టించాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆయన అల్వాల్లోని లయోలా అకాడమీలో సోమవారం జరిగిన రెండు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి చెందిన ఎడ్యుకేషన్ విభాగం ఆధ్వర్యంలో సోమవారం ‘నూతన విద్యావిధానం-2020లో గాంధీజీ భావన’ అనే అంశంపై జాతీయ సింపోజియం నిర్వహించారు.
సంక్షేమంలో తెలంగాణ దేశానికే ఆదర్శం బీజేపీ పాలిత ప్రాంతాల్లో అభివృద్ధి శూన్యం.. జవహర్నగర్ కార్పొరేషన్లో భివృద్ధి పనులు ప్రారంభం ఆసరా పింఛన్లను పంపిణీ చేసిన మంత్రి మల్లారెడ్డి జవహర్నగర్,సెప్టెంబర�
అధ్వాన్నంగా రాచలూరు – తిమ్మాపూరు రోడ్డు స్వగ్రామం రోడ్డును పట్టించుకోని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి గ్రామస్థుల కోరిన వెంటనే రూ.10 లక్షలు మంజూరు చేసిన మంత్రి సబితారెడ్డి కందుకూరు, సెప్టెంబర్ 4: పేరు గొప్
మా ఉద్యోగాలు మాకివ్వండి.. అన్నందుకు లాఠీ దెబ్బలు, కాల్పులు సిటీబ్యూరో, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ ): అది 1952. ముల్కీ సమస్యతో ఉద్యోగులు, విద్యార్థులు సతమతమవుతున్న రోజులు. మా ఉద్యోగాలు మాకివ్వండి.. అన్నందుకు న�
అత్యవసర అంబులెన్స్లకు అవకాశం పోలీసులకు సమాచారమిస్తేనే క్లియరెన్స్ దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు ఆటోమేటిక్ సిగ్నల్ పనితీరుపై పరిశీలన సమీప సిగ్నళ్లకు ఒకేసారి గ్రీన్లైట్ సిటీబ్యూరో, సెప్టెంబర�
ఘనపూజలందుకుంటున్న గణపయ్య మండపాల వద్ద అన్నదానం నిమజ్జనానికి తరలింపు వరసిద్ధి నాయకా.. నీ వరాలే కానుక లంబోదరుడి నవరాత్రి సంబురాలు గ్రేటర్వ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఆదివారం 5వ రోజు కావడంతో �