రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ ఎల్బీనగర్/చంపాపేట, సెప్టెంబర్ 8: భక్తులు గణేశ్ నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని, కమిషనరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాలు అనుక్షణం తమ నిఘా నీడలో�
ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఉమామహేశ్వరకాలనీలో బస్తీ దవాఖాన ప్రారంభం కుత్బుల్లాపూర్, సెప్టెంబర్ 8 : ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా వైద్యశాఖాధికారులు తగు చర్యలు తీసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మ�
ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కిరాణం షాపు ప్రారంభం మాదాపూర్, సెప్టెంబర్ 8: దళితుల జీవితాల్లో నిజమైన వెలుగులు చూడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని విప్, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ
వినాయకచవితి తర్వాతి రోజు నుంచి నిమజ్జనపర్వం ప్రారంభమైంది. ప్రస్తుతం నిర్విఘ్నంగా గణేశ్ నిమజ్జనాలు జరుగుతున్నాయి. నవరాత్రి ముగింపు తర్వాత జరిగే నిమజ్జనోత్సవాలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశా
విద్యుత్ సంస్థల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఉద్యోగుల అభివృద్ధిని అడ్డుకునేలా ఇంధన శాఖ కార్యదర్శి ఇచ్చిన ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఉద్యోగులు సోమవారం ధర్నా నిర్వహించారు.
ఆధునిక సాంకేతికతతో వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలు సృష్టించాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఆయన అల్వాల్లోని లయోలా అకాడమీలో సోమవారం జరిగిన రెండు