మేడ్చల్ జిల్లాలో పెరగనున్న లబ్ధిదారులు ఈ ఆర్థిక సంవత్సరంలో నియోజకవర్గంలో 1500 మందికి అవకాశం తొలుత 500.. క్రమంగా మిగతా వారికి వర్తింపు దళితబంధు పథకంలో 40 రకాల వ్యాపారాలు మేడ్చల్, సెప్టెంబర్4(నమస్తే తెలంగాణ): �
యమస్పీడ్గా మురుగునీటి శుద్ధి కేంద్రాల నిర్మాణం రూ.3,866.21 కోట్లతో 3 ప్యాకేజీలుగా విభజన తుదిదశకు చేరుకుంటున్న రెండో ప్యాకేజీ పనులు దసరా తర్వాత విడతల వారీగా అందుబాటులోకి.. మార్చి కల్లా వందశాతం మురుగుశుద్ధి ల�
ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ఆదేశం సిటీబ్యూరో,సెప్టెంబర్4 (నమస్తే తెలంగాణ)/చాంద్రాయణగుట్ట: ప్రతి ఆదివారం తప్పనిసరిగా ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలని, దోమ లార్వా పెరగకుండా చూసుకోవాలని �
శివార్లకు హెచ్ఎండీఏ మెరుగైన మౌలిక వసతులు తెల్లాపూర్ రేడియల్ రోడ్డు వెంబడి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు గండిపేట నుంచి చిలుకూరు, అజీజ్ నగర్, నార్సింగి మునిసిపాలిటీని కలుపుతూ కాజ్వే నిర్మాణం గ్రే
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ థీమ్ పార్కు సుందరీకరణ పనులు పరిశీలన వెంగళరావునగర్, సెప్టెంబర్ 4: జూబ్లీహిల్స్ నియోజవర్గం అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నానని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు పె�
ఆ స్థలంలో గృహ నిర్మాణాలు ఎలా..! మొదట అభ్యంతరం….ఆపై చర్చ లేకుండానే అనుమతి కంటోన్మెంట్ చరిత్రలోనే పక్కా కమర్షియల్గా కొనసాగుతున్న యశోద టాకీస్ స్థలం కాస్తా రెసిడెన్షియల్ కేటగిరిలోకి మారిపోయింది. శ్రీక
ప్రజలకు సుస్థిరమైన జీవన సదుపాయాలను కల్పించడమే లక్ష్యం : ఎమ్మెల్యే వివేకానంద్ కుత్బుల్లాపూర్/గాజులరామారం,, సెప్టెంబర్ 4: ప్రజలకు సుస్థిరమైన మెరుగైన జీవన ప్రమణాలను కల్పించడంతో పాటు నియోజకవర్గాన్ని అన�
ఆసరా పింఛన్ల పంపిణీకి రంగం సిద్ధం 10,173 కొత్తగా ‘ పింఛన్లు’ బోయిన్పల్లిలో పంపిణీ షురూ.. గుర్తింపు కార్డులను పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే కేపీహెచ్బీ కాలనీ, సెప్టెంబర్ 4 : కూకట్పల్లి నియోజకవర్గంలో కొత్త ఆసరా
ముఠా గోపాల్ ముషీరాబాద్/కవాడిగూడ/చిక్కడపల్లి, సెస్టెంబర్ 4: వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన మండపాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలని ఎమ్మె ల్య�
ఘట్కేసర్,సెప్టెంబర్4 : గణేశ్ ఉత్సవాల్లో భాగంగా, పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లో ఆదివారం ప్రత్యేక పూజల అనంతరం నిర్వాహకులు అన్నదానం చేశారు. పోచారం మున్సిపాలిటీ లక్ష్మీనర్సింహ కాలనీలో శివ యూత్ వి�
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి దమ్మాయిగూడలో నూతన పింఛన్ కార్డులు పంపిణీ దమ్మాయిగూడ, జవహర్నగర్లో బస్తీ దవాఖానలు ప్రారంభం.. మేడ్చల్ కలెక్టరేట్, సెప్టెంబర్ 4 : తెలంగాణ రాష్ట్రంలో ఇంటింటికీ ప్రభుత్వ స�
శ్రీధర్ కాలనీలో రూ.11కోట్లతో నాలాల నిర్మాణ పనులు పూర్తి సమస్యలు పరిష్కరించినపుడే సంతృప్తి : మంత్రి సబితా ఇంద్రారెడ్డి బడంగ్పేట, సెప్టెంబర్ 4: సీఎం కేసీఆర్ సహకారంతో రూ.11కోట్లతో వర్షం, డ్రైనేజీ నీరు వేర్�
అన్ని వర్గాలకు సముచిత స్థానం బీజేపీకి ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి నార్సింగి మున్సిపాలిటీ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ మణికొండ, సెప్టెంబర్ 4 : తెలంగాణ రాష్ట్రం సాధించకున్న తర్వాత అన్ని �
మన్సూరాబాద్, సెప్టెంబర్ 4: తెలంగాణ రాష్ట్ర సంచార జాతుల సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నాగోల్, జైపురికాలనీలోని కమ్యూనిటీ హాల్లో విముక్త జాతుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగ�