రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని మణికొండలో అదృశ్యమైన రాగ్యానాయక్ను నిందితులు కృష్ణానదిలో పడేసి హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. భార్య సహకారంతోనే ఈ హత్య జరిగిందని, వివాహేతర సంబంధమే ఇందుకు కా�
గంగమ్మ ఒడికి చేరనున్న గణనాథులు మధ్యాహ్నం 3 లోపే ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం బాలాపూర్ నుంచి ట్యాంక్బండ్ వరకు 20 కిలోమీటర్ల మేర సాగనున్న యాత్ర రాత్రిలోపు గణపతులన్నీ నిమజ్జనం అందుబాటులో 10,470 మంది సిబ్బంది య�
స్కూల్ విద్యార్థుల ఆటోను అతివేగంగా దూసుకొచ్చి ఢీకొట్టిన లారీ ఇద్దరు విద్యార్థులు మృతి మరో నలుగురికి తీవ్రగాయాలు చర్లపల్లి జైలు మలుపు వద్ద దుర్ఘటన చర్లపల్లి, సెప్టెంబర్ 8: మరి కొద్ది సేపటిలో ఆ విద్యార్
కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ శామీర్పేట, సెప్టెంబర్ 8 : నిరుపేదలను అనారోగ్య సమయంలో ముఖ్యమంత్రి సహాయనిధి ఆదుకుంటున్నదని కార్మికశాఖ మంత్రి చామకూర మల్ల
రాగల మరో రెండు రోజులు వర్ష సూచన గ్రేటర్లో కొనసాగుతున్న ఆరెంజ్ అలర్ట్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో గురువారం గ్రేటర్ వ్యాప్తంగా మోస్తరు నుంచి భా�
రంగారెడ్డి జిల్లా దళిత బంధు రెండో విడతపై మంత్రి సబిత ఆదేశాలు ఒక్కో నియోజకవర్గానికి 1500 మంది చొప్పున లబ్ధిదారులు మేడ్చల్లోనూ కొనసాగుతున్న ప్రక్రియ హైదరాబాద్ జిల్లాలో 1462 మందికి ఇచ్చాం: మంత్రి తలసాని వెల్
నగరంలో 10,71,855 మంది పిల్లలు గుర్తింపు వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి సిటీబ్యూరో, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): ఈ నెల 15న జాతీయ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హైదర�