బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(వీఎన్ఆర్ వీజేఐఈటీ) కళాశాలలో ‘అక్షర’ పేరిట గత తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న తెలుగు సాహితీ వేడుకలు శుక్రవా�
ఈనెల 3న జరిగిన ఓ వ్యక్తి హత్య కేసును కూకట్పల్లి పోలీసులు ఛేదించారు. అతడి స్నేహితులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేల్చారు. శుక్రవారం ఏసీపీ చంద్రశేఖర్ వివరాలు వెల్లడించారు.
రాయదుర్గం పోలీస్స్టేషన్ పరిధిలోని మణికొండలో అదృశ్యమైన రాగ్యానాయక్ను నిందితులు కృష్ణానదిలో పడేసి హత్య చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. భార్య సహకారంతోనే ఈ హత్య జరిగిందని, వివాహేతర సంబంధమే ఇందుకు కా�
గంగమ్మ ఒడికి చేరనున్న గణనాథులు మధ్యాహ్నం 3 లోపే ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం బాలాపూర్ నుంచి ట్యాంక్బండ్ వరకు 20 కిలోమీటర్ల మేర సాగనున్న యాత్ర రాత్రిలోపు గణపతులన్నీ నిమజ్జనం అందుబాటులో 10,470 మంది సిబ్బంది య�