తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును పెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
వర్షాకాలం ఆరంభం నుంచి కురుస్తున్న వర్షాలకు పోచారం, ఘట్కేసర్ మున్సిపాలిటీల్లోని చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. ఇటీవల చెరువుల్లో ప్రభుత్వ సహకారంతో మత్స్యకారులు చేపపిల్లలు వదిలారు.
నులి పురుగులను నివారించి, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుదామని వక్తలు ప్రజలకు పిలుపునిచ్చారు. నులి పురుగుల నివారణ దినం సందర్భంగా నియోజకవర్గంలోని పలు పాఠశాలల్లో అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు.
టీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉంటామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. కీసర గ్రామానికి చెందిన బొంతు రమేశ్ ఇటీవల విద్యుత్ షాక్తో మృతి చెందాడు.
నులిపురుగుల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే బేతి సుభా ష్రెడ్డి అధికారులకు సూచించారు. గురువారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఉప్పల్ జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులక
సాయంత్రం 7 గంటలకు ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం బాలాపూర్ వినాయకుడి లడ్డూ 24.60 లక్షలు అర్ధరాత్రి దాటిన తర్వాత కొనసాగిన ప్రక్రియ బాలాపూర్ నుంచి ట్యాంక్బండ్ వరకు వేడుకగా శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసిన నిమజ్జ�
బాచుపల్లిలోని వీఎన్ఆర్ విజ్ఞానజ్యోతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(వీఎన్ఆర్ వీజేఐఈటీ) కళాశాలలో ‘అక్షర’ పేరిట గత తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న తెలుగు సాహితీ వేడుకలు శుక్రవా�
ఈనెల 3న జరిగిన ఓ వ్యక్తి హత్య కేసును కూకట్పల్లి పోలీసులు ఛేదించారు. అతడి స్నేహితులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేల్చారు. శుక్రవారం ఏసీపీ చంద్రశేఖర్ వివరాలు వెల్లడించారు.