వ్యర్థ రసాయనాలను డంపింగ్ చేస్తున్న వాహనాలను గుర్తించేందుకు ఆటోనగర్ పారిశ్రామిక వాడ ప్రాంతంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయిస్తామని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపా�
గిరిజన, ఆదివాసీ బిడ్డలు తలెత్తుకునేలా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు ఆత్మగౌరవ బావుటాను ఎగురవేశారు. చరిత్రలో ఎవరూ చేయని విధంగా హైదరాబాద్లోని బంజారాహిల్స్లో గిరిజన, ఆదివాసీల కోసం కుమ్రంభీం ఆదివాసీ భ�
‘సీఎం కేసీఆర్ మాటల మనిషి కాదు. చేతల మనిషి. ఏం ఆలోచిస్తారో అదే చేస్తారు. ఏం చేస్తే దేశం మరింత అభివృద్ధిని సాధిస్తుందో విజన్ ఉన్న నేత కేసీఆర్ మాత్రమే. అందుకే ఆయన దేశ రాజకీయాల్లోకి రావాలి.
జేఎన్టీయూ హైదరాబాద్లో విశ్వవిద్యాలయం గోల్డెన్ జూబ్లీ వేడుకల సందర్భంగా ‘ఇన్నోవేషన్ ఇన్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ’ అనే అంశంపై ఏర్పా టు చేసిన మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును మంత్రి కేటీఆర్ ప్రా�
గ్రేటర్లో చారిత్రక మెట్ల బావులు పూర్వ వైభవాన్ని సంతరించుకుంటున్నాయి. జీహెచ్ఎంసీ, కుడా, టూరిజం, హెచ్ఎండీఏ శాఖలు స్వచ్ఛంద సంస్థలతో కలిసి కళతప్పిన చారిత్రక మెట్ల (దిగుడు) బావులను శుభ్రం చేసి, పునరుద్ధరి�
మారుమూల గ్రామం నుంచి వచ్చి హైదరాబాద్ బిషప్గా, ఇప్పుడు కార్డినల్గా పూల ఆంథోనీ నియమితులు కావడం ఎంతో గర్వించదగిన విషయమని ముంబాయి కార్డినల్ ఓస్వాల్డ్ గ్రేషియస్ అన్నారు.
ప్రజాసంగ్రామ యాత్ర పేరుతో కూకట్పల్లి నియోజకవర్గంలో పర్యటిస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిజాలు తెలుసుకుని మాట్లాడాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఘాటుగా విమర్శించారు.
జాతీయ నులిపురుగుల నివారణ దినాన్ని గ్రేటర్ పరిధిలోని పలు చోట్ల విజయవంతంగా నిర్వహించారు. గ్రేటర్ పరిధిలో 17,79,740మంది పిల్లలకు అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు.
అంబేద్కర్ పేరు పెడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్వాగతిస్తూ గ్రేటర్లోని పలు చోట్ల ఎమ్మెల్యేలు, వివిధ సంఘాల నాయకులు సీఎం కేసీఆర్ చిత్ర�