ఆసరా పింఛన్లతో ఆత్మగౌరవం పెరిగిందని పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని మంత్రి అ
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతూ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.
చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ , రాజేంద్రనగర్ నియోజకవర్గ నాయకులు ఆదివారం ఆయన నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
సేవ్ వాటర్ సేవ్ నేచర్ సంస్థ ఆధ్వర్యంలో ‘మై ప్లానెట్ మై రెస్పాన్సిబులిటీ’ థీమ్తో మాతృభూమిని సంరక్షించుకునేందుకు అవగాహన పెంపొందించే లక్ష్యంతో గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ‘ఓజోన్ రన�