చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ , రాజేంద్రనగర్ నియోజకవర్గ నాయకులు ఆదివారం ఆయన నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
సేవ్ వాటర్ సేవ్ నేచర్ సంస్థ ఆధ్వర్యంలో ‘మై ప్లానెట్ మై రెస్పాన్సిబులిటీ’ థీమ్తో మాతృభూమిని సంరక్షించుకునేందుకు అవగాహన పెంపొందించే లక్ష్యంతో గచ్చిబౌలి స్టేడియంలో ఆదివారం నిర్వహించిన ‘ఓజోన్ రన�