తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచులను చీర సారెతో సీఎం కేసీఆర్ పెద్దన్నలా గౌరవిస్తున్నారని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు.
సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తుండటంతో ఆకర్షితులై టీఆర్ఎస్లో చేరుతున్నారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
ఆసరా పింఛన్లతో ఆత్మగౌరవం పెరిగిందని పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని మంత్రి అ
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతూ దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు.
చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ , రాజేంద్రనగర్ నియోజకవర్గ నాయకులు ఆదివారం ఆయన నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.