మణికొండ/శంషాబాద్రూరల్/మైలార్దేవ్పల్లి సెప్టెంబర్ 18 : చేవెళ్ల ఎంపీ గడ్డం రంజిత్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ , రాజేంద్రనగర్ నియోజకవర్గ నాయకులు ఆదివారం ఆయన నివాసానికి వెళ్లి పుష్పగుచ్ఛాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో నిరంతరం పనిచేస్తున్న రంజిత్రెడ్డి సేవలు మరింత విస్తరించాలని ఆకాంక్షించారు. నార్సింగి మున్సిపల్ చైర్పర్సన్ దారుగుపల్లి రేఖయాదగిరి, వైస్ చైర్మన్ వెంకటేశ్యాదవ్,మణికొండ మున్సిపల్ ఫ్లోర్లీడర్ రామకృష్ణారెడ్డి, పార్టీ అధ్యక్షుడు శ్రీరాములు, నర్సింహ, మాజీ ఎంపీపీ మల్లేశ్, బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ మహేందర్గౌడ్, డిప్యూటీ మేయర్ రాజేందర్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ దూడల వెంకటేశ్ గౌడ్,వైస్ చైర్మన్ మేకల ప్రవీణ్యాదవ్, నాయకులు విష్ణువర్ధన్రెడ్డి, పొన్న రమేశ్,లక్ష్మి శ్రీ, ధన్రాజ్, రూపారెడ్డి,ఆయా మున్సిపాలిటీల ప్రజాప్రతినిధులు శుభాకాంక్షలు తెలిపిన వారిలో ఉన్నారు.
ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం నగరంలోని ఆయన నివాసంలో ఘనంగా నిర్వహించారు. శంషాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు చంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు శు భాకాంక్షలు తెలిపారు. ము న్సిపాలిటీ నుంచి చైర్పర్సన్ సుష్మ, వైస్ చైర్మన్ గోపాల్, కౌన్సిలర్లు, శంషాబాద్ ఎం పీపీ జయమ్మశ్రీనివాస్, జడ్పీటీసీ తన్విరాజు, మం డల పార్టీ ప్రధాన కార్యదర్శి మో హన్రా వు, వైస్ ఎంపీపీ నీలం, సర్పంచ్లు దండుఇస్తారి, సతీశ్యాదవ్,ఎంపీటీసీ సరిత రవీందర్, గడ్డమీది యాదగిరిలతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.
ఎంపీ రంజిత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆదివారం మైలార్దేవ్పల్లి డివిజన్ టీఆర్ఎస్ నాయకులు ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్గౌడ్, డివిజన్ మాజీ అధ్యక్షుడు సరికొండ వెంకటేశ్, డివిజన్ యూత్ అధ్యక్షుడు రాఘవేందర్ యాదవ్ ,గుమ్మడి కుమార్,ఎన్ను శ్రీనివాస్రెడ్డి, నాని,నాగరాజు,యంజాల శేఖర్ తదితరులు ఉన్నారు.