సిటీబ్యూరో, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా బస్సు రవాణా సేవలను ప్రత్యేకంగా అందిస్తున్నది. టీఎస్ ఆర్టీసీ ఈ నెల 13న సాయంత్రం నాలుగు గంటలకు ట్యాంక్ బండ్ వద్ద గ్రాండ్ బస్ పరేడ�
సిటీబ్యూరో, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): గ్రేటర్ వ్యాప్తంగా ఓ రెండు రోజుల పాటు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. హైదరాబాద్ మహా నగరానికి మం చినీటిని సరఫరా చేస్తున్న కృష్ణ ఫేజ్-1కి సంబంధించి మీరాలం ఆలియాబాద్
కిస్మత్పురాలో 5.47 ఎకరాల్లో మూడు టవర్లతో ప్రాజెక్టు నిర్మాణం సిటీబ్యూరో, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): థీమ్ ఆధారిత ప్రాజెక్టుల నిర్మాణంలో ప్రముఖంగా పేరొందిన గిరిధారి హోమ్స్ తాజాగా టీఎస్పీఏ జంక్షన్ సమీపం�
కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించిన కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ): మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా సమీకృత కలెక్టరేట్ను ఈ నెల 17న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభోత్సం చేయనున్న న
సిటీబ్యూరో, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ఆంగ్లంపై పట్టు సాధించేందుకు యువతకు 30రోజుల పాటు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు అమృత సత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషనల్ సొసైటీ (ఆస్క్స్)-ఫూలే అంబేద్కర్ సెంటర్ ఫర్ ఫిలాసఫికల్
మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెంగళరావునగర్, ఆగస్టు 12: స్వా తంత్య్ర ఉద్యమ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ మననం చేసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. అమృత్ మహోత్సవాల సందర్భంగా శుక్రవారం
కవాడిగూడ, ఆగస్టు 12: అట్టడుగు వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకొచ్చారని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పేర్కొన్నారు. దళితబంధు ద్వారా బడుగుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత ట�
ఎమ్మెల్యే ముఠా గోపాల్ ఘనంగా రాఖీ పౌర్ణమి వెల్లివిరిసిన ఆత్మీయరాగాలు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రాఖీలు కట్టిన మహిళలు చిక్కడపల్లి/కవాడిగూడ/ముషీరాబాద్, ఆగస్టు 12: దేశంలో ఎక్కడా లేని విధంగా సీఎం కేసీఆర్ మ�
నియోజకవర్గంలో సీఎం కేసీఆర్తో రక్షాబంధన్ కార్యక్రమం తెలంగాణలోని ఆడపడుచులకు సీఎం కేసీఆర్ ఆత్మబంధువని, వారి కష్టసుఖాలను గురించి ఆలోచిస్తూ అనేక సంక్షేమ పథకాలు రూపొందిస్తున్నారని ఖైరతాబాద్ ఎమ్మెల్య�
స్వతంత్ర సమర యోధుల త్యాగాలు వెల కట్టలేనివి: పాండు రంగారెడ్డి బడంగ్పేట, ఆగస్టు 12: స్వతంత్ర సమర యోధుల త్యాగాలు వెల కట్టలేనివని రంగారెడ్డి జిల్లా గ్రంథాలయ చైర్మన్ కప్పాటి పాండు రంగారెడ్డి పేర్కొన్నారు. బడ
ఘనంగా రాఖీ పౌర్ణమి వెల్లివిరిసిన ఆత్మీయరాగాలు మహేశ్వరం జోన్బృందం, ఆగస్టు 12: మహేశ్వరం నియోజకవర్గం వ్యాప్తంగా రాఖీ పౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. అన్నా చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను
ఘనంగా రాఖీ పౌర్ణమి వెల్లివిరిసిన ఆత్మీయరాగాలు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రాఖీలు కట్టిన మహిళలు ఎల్బీనగర్ జోన్బృందం, ఆగస్టు 12: మహిళలకు సీఎం కేసీఆర్ పెద్దన్న లాంటివారని హయత్నగర్ మాజీ కార్పొరేటర్ సామ
బాబాసైలానీన గర్ నుంచి 200 మంది పార్టీలో చేరిన సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్/ఎర్రగడ్డ, ఆగస్టు12 : పేద ప్రజల అభ్యున్నతికి పాటుపడుతున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ మాత్రమేనని టీఆర్ఎస్ జిల్ల
హెచ్సీయూ ఆచార్యులు వెంకటేశ్ మాదాపూర్, ఆగస్టు 12: యువతతోనే ఏదైనా సాధ్యమని, యువత తలుచుకుంటే సాధించలేనిదంటు ఏమి ఉండదని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రాజనీతి శాస్త్ర ఆచార్యులు ఈ. వెంకటేశ్ అన్నారు. ఫ్ర�