డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇప్పిస్తానంటూ ప్రజలను మోసం చేస్తున్న ఓ వ్యక్తిని కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం పీఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ చంద్రశేఖర్, కేపీహెచ్బీ సీఐ �
రాష్ర్టాల విభజనలో ఏపీలో కలిపిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ అధ్యక్షుడు గడ్డం శ్రీరామ్ డిమాండ్చేశారు.
‘మనఊరు-మనబడి’ కార్యక్రమం కింద రాష్ర్టవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మంచి గ్రంథాలయాన్ని నెలకొల్పేలా చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి వెల్లడించారు.
కందుకూరు మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యుడు పెద్ద రామయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీడీపీ పార్టీకి రాజీనామా చేసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు టీఆర్ఎస్ కండువా కప్�