‘మనఊరు-మనబడి’ కార్యక్రమం కింద రాష్ర్టవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మంచి గ్రంథాలయాన్ని నెలకొల్పేలా చర్యలు తీసుకుంటున్నామని విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి వెల్లడించారు.
కందుకూరు మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యుడు పెద్ద రామయ్య టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీడీపీ పార్టీకి రాజీనామా చేసి మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయనకు టీఆర్ఎస్ కండువా కప్�
సబ్బండ వర్గాల సంక్షేమంతో పాటు రాష్ర్టాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉంటూ భవిష్యత్లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని టీఎన్జీవ�
తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నిరంతరం పాటు పడుతున్నారని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నంద కిశోర్ వ్యాస్ పేర్క
రాష్ట్రంలోని విద్యార్థులు అంతర్జాతీయంగా టెక్నాలజీ రంగంలో ఉన్న అవకాశాలను కైవసం చేసుకునేలా మొదటిసారిగా ఇంటర్నేషనల్ ఇంటర్న్షిప్ అవకాశాన్ని టీటా కల్పించింది.