క్రీడలకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, క్రీడాకారులకు కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సూచించారు.
తొలి భూదాన ఉద్యమకారుడు వెదిరె రామచంద్రారెడ్డి చేసిన భూదానం దేశానికి స్ఫూర్తిదాయకమని తెలంగాణ సరిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ పి.విద్యాసాగర్రెడ్డి అ న్నారు.
మద్యం మత్తులో స్నేహితుల మధ్య జరిగిన గొడవలో కత్తితో దాడికిపాల్పడిన వ్యక్తిపై బంజారాహిల్స్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. హకీంపేటలో నివాసం ఉంటున్న సద్దాం(32), ఫైజల్ యాబా(31) లు స్నేహితులు. ఇద్దరూ సెంట్రి�
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కళాశాలల్లో ట్రెండింగ్లో ఉన్న బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ (బీబీఏ) కోర్సుకు మంచి డిమాండ్ కొనసాగుతున్నది.