ఉస్మానియా దవాఖాన పక్కనే ఉన్న చారిత్రాత్మకమైన ప్రభుత్వ దంత వైద్యశాల కార్పొరేట్కు దీటుగా వైద్యసేవలు అందిస్తోంది. నిజాం కాలంలో ఏర్పాటు చేసిన ఈ దంత కళాశాల, వైద్యశాలకు దక్షిణ భారతదేశంలోనే ప్రత్యేక గుర్తిం
దేశంలో ప్రస్తుత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా సాగులో మార్పు తీసుకు రావాలని ఐసీఎఆర్ మాజీ డీడీజీ కాన్ఫడరేషన్ ఆఫ్ హార్టికల్చర్ అసోషియేషన్ ఆఫ్ ఇండియా ఫౌండర్ చైర్మన్ డా.హెచ్పీ సింగ్ అన్నారు.
ఔషధ మొక్కల పెంపకం ఎంతో లాభదాయకమని కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం ఔషధ,సుగంధ మొక్కల విభాగం హెడ్, సీనియర్ సైంటిస్ట్ జె. చినానాయక్ అన్నారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హజరవుతున్న సందర్భంగా గచ్చిబౌలీ హెచ్ఐసీసీ(హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్) పరిసరాల చుట్టు 5 కిలోమీటర్ల వరకు డ్రోన్ కెమెరాలు,
రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలతో పాటు సీఎం కేసీఆర్ పరిపాలనను చూసి ఇతర పార్టీల నాయకులు టీఆర్ఎస్లో స్వచ్ఛందంగా చేరుతున్నారని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.
దివ్యాంగులకు చేయూతనిచ్చేందుకు స్వచ్ఛంద సంస్థలతో కలిసి జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో కృత్రిమ అవయవ పరికరాలను అందిస్తున్నామని, అవసరమైన వారందరూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సూచి
జూలై 4 నుంచి ప్రారంభమయ్యే బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ ఉత్సవం విజయవంతానికి ప్రతి ఒక్కరూ తమ వంతు తోడ్పాటు అందించాలని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పిలుపునిచ్చారు.