నేరెడ్మెట్లో 5.5 సెంటీమీటర్లు సిటీబ్యూరో, జూన్ 28 (నమస్తే తెలంగాణ) /సికింద్రాబాద్ : రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ద్రోణి కూడా తోడు కావడంతో గ్రేటర్ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మంగ
బంగారు గొలుసు, సెల్ఫోన్లు లాక్కెళుతున్న ముఠా సభ్యులు బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసు బృందాలు.. సిటీబ్యూరో, జూన్ 28 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్, శివారు ప్రాంతాల్లో నిర్మానుష్య ప్రదేశాలలో కలుసుక�
పాకెట్ డైరీ ద్వారా కారణాన్ని గుర్తించిన పోలీసులు ఖైరతాబాద్, జూన్ 28 : ఒకరినొకరు ఇష్టపడ్డారు. ప్రేమించి పెండ్లి చేసుకున్నారు. సొంత కాళ్లపై బతికేందుకు నగరానికి వచ్చారు. జీవితాంతం తోడు ఉండాల్సిన భర్త.. భార�
కుమారుడి హింసను భరించలేక కలెక్టర్ను ఆశ్రయించిన దంపతులు ఆ దంపతులకే ఆస్తులు చెందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించిన కలెక్టర్ విషయాన్ని ముందే పసిగట్టి ఇంటికి తాళం వేసి పరారైన కొడుకు తమకు న్యాయం చేయాలంటూఆ
కొత్త కోర్సులతో అవకాశాలు పుష్కలం సిటీబ్యూరో, జూన్ 25 (నమస్తే తెలంగాణ) : దేశ వ్యాప్తంగా కొత్తగా ప్రవేశపెట్టిన ఏఐ, ఎంఎల్, డేటాసైన్స్, ఐవోటీ, సైబర్ సెక్యూరిటీ వంటి ట్రెండింగ్ కోర్సుల హవా కొనసాగుతున్నది. గత
వారంలో ఛేదించిన అఫ్జల్గంజ్ పోలీసులు అబిడ్స్, జూన్ 28: అఫ్జల్గంజ్ పోలీసు స్టేషన్ పరిధిలో వారం రోజుల కిందట జరిగిన దారిదోపిడీ కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు.. వారివద్దను�
సభ్యత్వం తీసుకుంటే 50 గజాల స్థలం ఫ్రీ అమాయక ప్రజలకు ఓ రాజకీయ పార్టీ బంపర్ ఆఫర్ ఖైరతాబాద్, జూన్ 28 : మా పార్టీ సభ్యత్వం తీసుకుంటే 50 గజాల స్థలం ఫ్రీ అంటూ ఓ పార్టీ రవీంద్రభారతి రోడ్డు, ఆర్బీఐ పక్కన ఓ కొత్త దుకా
18 ఆస్పత్రుల్లో రోగి సహాయకులకు ఉచిత పోషకాహారం నాణ్యమైన వైద్యం.. పోషకాలతో కూడిన భోజనమే టీఆర్ఎస్ సర్కారు లక్ష్యం హరేకృష్ణ మూవ్మెంట్ సేవలు ఆదర్శనీయం నార్సింగి భోజనామృతశాలలో రూ.2.5కోట్లు .. దాతల సహకారంతో ని
ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలనే పూజిద్దాం మట్టి విగ్రహాల తయారీపై బల్దియా విస్తృత అవగాహన 8 ఫీట్ల ప్రతిమల రూపకల్పనకు సర్కిళ్ల వారీగా శిక్షణ నగరవాసుల్లోనూ వెల్లివిరుస్తున్న చైతన్యం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ప్రత�
మంత్రి చామకూర మల్లారెడ్డి కీసర, జూన్ 27: దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వ హయాంలో నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని మంత్రి చామకూర మల్లారెడ్డి పేర్కొన్నా�
టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు జీడిమెట్ల, జూన్ 27: రాష్ట్రంలో చిన్న తరహా, సూక్ష్మ పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నదని టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు అన్
ప్రకృతి గణనాథుడు..లక్ష్మీ సమేతంగా.. ఆరు దశాబ్దాల్లో తొలి మట్టి గణపతి ప్రతిష్టాపన 50 అడుగుల ఎత్తు..22 అడుగుల వెడల్పుతో రూపకల్పన ఖైరతాబాద్, జూన్ 27: లక్షలాది కండ్లకు ఆనందాన్ని పంచుతాడు.. ఆ మహా రూపాన్ని ఒక్కసారి �
తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు డా. కేవీ రమణాచారి రవీంద్రభారతి, జూన్ 27: తెలుగు నాటక రంగంలో గతంలో నలుగురు పద్మశ్రీ పొందారని, చాలా ఏళ్ళ తరువాత బాబ్జి అనే సురభి నాగేశ్వరావుకు ఆ గౌరవం దక్కిందని తెలంగాణ ప్రభుత్వ స
నిరంతర పర్యవేక్షణకు సిబ్బంది 314 సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు 337 మంది అధికారుల నియామకం సిటీబ్యూరో, జూన్ 27(నమస్తే తెలంగాణ): వర్షా కాలం కొనసాగుతున్న తరుణంలో హైదరాబాద్ మహా నగరంలో ఎలాంటి దుర్ఘటనలు సంభవించకు�