మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని శ్రీబాలాజీనగర్ కాలనీలో 4 వేల గజాల స్థలంలో పార్కు అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు.
సొంతూరుకు వెళ్లి వచ్చే సరికి ఓ దొంగ ఇంటికి కన్నపెట్టాడు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం...ఎల్బీనగర్లోని మైత్రినగర్లో నివాసం ఉండే అప్పలపురం ప్రసాద్రెడ
మహేశ్వరం నియోజక వర్గం అభివృద్ధి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితోనే సాధ్యమని ఎంపీపీ రఘుమారెడ్డి, మహేశ్వరం మండల పార్టీ అద్యక్షుడు అంగోతు రాజునాయక్, తుక్కుగూడ మున్సిపాలిటీ అధ్యక్షుడు జల్లెల లక్ష�
సీఎస్ఆర్ కింద ముందుకొస్తున్న కార్పొరేట్ సంస్థలు సర్కారు స్ఫూర్తితో తటాకాల సంరక్షణ తాజాగా 25 చెరువుల దత్తతకు పలు కంపెనీల ఆసక్తి బల్దియాతో కుదరనున్నఒప్పందం సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): పచ్చని చ�
ప్రతి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి రెండో విడుతలో1500 మంది అర్హులకు అవకాశం వాహనాల పంపిణీలో దానం నాగేందర్, కలెక్టర్ శర్మన్ బంజారాహిల్స్,జూన్ 22: సమాజంలో అణిచివేయబడిన దళితుల ఆత్మగౌరవాన్ని పెంచడంతో పా
మేడ్చల్ కలెక్టరేట్, జూన్ 22 : తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దే రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 9, 12, 15, 17, 3వ వార్డులలో రూ.
జలమయమైన ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన మ్యాన్హోళ్ల వద్ద హెచ్చరిక బోర్డులుఏర్పాటు చేయాలి కలుషితనీటి సమస్యను పరిష్కరించాలి అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం నేరేడ్మెట్, �
అనుభూతినిచ్చేలా స్పెషల్ ల్యాండ్స్కేపింగ్ పర్యాటకమే లక్ష్యంగా సాగర్ చుట్టూ ప్రత్యేక ప్రణాళికలు సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ);హుస్సేన్సాగర్ జలాల్లో నూతన సచివాలయం ప్రతిబింబం స్పష్టంగా కనిపి
పర్యావరణహితానికి మట్టి ప్రతిమలనే పూజిద్దాం.. మట్టి విగ్రహాల తయారీదారులకు ప్రత్యేక రాయితీలు మహిళా సంఘాలకు శిక్షణ ఇచ్చే యోచనలో అధికారులు మియాపూర్ , జూన్ 22;వినాయక నవరాత్రోత్సవాలు సమీపిస్తున్న వేళ ఈ సారి �
రవీంద్రభారతి, జూన్ 22 : రైతు సమన్వయ సమితి ఆధ్వర్యంలో జూలై 3న నిర్వహించ తలపెట్టిన రైతు ఉద్యమ మహా సభకు వేలాది మంది తరలి రావాలని రైతు నేత, ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పిలుపునిచ్చా�
జామ్తారా టూ సూరత్ 13 మందిని విచారిస్తున్నసీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు ఎస్బీఐ యూనో కస్టమర్లే లక్ష్యంగా సైబర్మోసాలు సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ):జామ్తారా సైబర్ నేరగాళ్లు రూట్ మార్చారు. జా
బస్తీ దవాఖానల్లోనే నిర్ధారణ పరీక్షలు బస్తీ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాట్లు జ్వరం, జలుబు, దగ్గు ఉంటే నిర్లక్ష్యం వద్దు జిల్లా వైద్యాధికారి డా.వెంకటి సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : సీ�