‘ఈ భవనం శిథిలావస్థ స్థితిలో ఉంది! సురక్షితమైనది కాదు! ఎప్పుడైనా కూలిపోవచ్చు! మీ ప్రాణాలకు ముప్పు ఉంది! ఈ భవనాల్లో నివసించడం, సంచరించడం నిషేధం. ఈ భవనంలోకి ఎవరూ వెళ్లొద్దు’ అంటూ జీహెచ్ఎంసీ అధికారులు భద్రత �
ప్రపంచ వ్యాప్తంగా సాహిత్యంలో నూతన ధోరణులు ప్రవేశించాయని ఇండియన్ సొసైటీ ఫర్ కామన్వెల్త్ స్టడీస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఆర్కే ధావన్ అన్నారు. ప్రజల జీవితాలకు సంబంధించిన వాస్తవిక అంశాలపై దృష్టి పె�
నగరంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జీలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. తెలంగాణతో పాటు నగర సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మాసబ్ట్యాంక్లోని ఎఫ్ఓబీపై చార్మినార్తోపాటు హరితహారానిక
ఇప్పటివరకు ట్రేడ్ లైసెన్స్ లేని వాణిజ్య సముదాయాల యజమానులు తప్పనిసరిగా ట్రేడ్ లైసెన్స్ తీసుకొనేలా జీహెచ్ఎంసీ అంబర్పేట సర్కిల్ అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.
విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని తెచ్చి ప్రతి కుటుంబానికి రూ.15 లక్షలు ఇస్తానని చెప్పిన మాటలను ప్రధానమంత్రి మోడీ విస్మరించారని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీఎస్ బోస్ విమర్శించారు.
ఇస్రో ఆధ్వర్యంలో యువికా కార్యక్రమంపై ఈ నెల 27న మధ్యాహ్నం 2 గంటలకు టీ శాట్ నెట్వర్క్ ద్వారా టెలీ కాన్ఫరెన్స్ ఉంటుందని జిల్లా విద్యాధికారిణి ఆర్.రోహిణి తెలిపారు.
వానకాలం వచ్చేసింది....భారీ వర్షాలతో లోతట్టుగా ఉన్న కాలనీలు, బస్తీలు వరద నీటితో జలమయమయ్యే పరిస్థితులు నెలకొంటాయి. వీటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నది.
మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని శ్రీబాలాజీనగర్ కాలనీలో 4 వేల గజాల స్థలంలో పార్కు అభివృద్ధికి నిధులు మంజూరయ్యాయని ఎంఆర్డీసీ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు.
సొంతూరుకు వెళ్లి వచ్చే సరికి ఓ దొంగ ఇంటికి కన్నపెట్టాడు. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం...ఎల్బీనగర్లోని మైత్రినగర్లో నివాసం ఉండే అప్పలపురం ప్రసాద్రెడ
మహేశ్వరం నియోజక వర్గం అభివృద్ధి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితారెడ్డితోనే సాధ్యమని ఎంపీపీ రఘుమారెడ్డి, మహేశ్వరం మండల పార్టీ అద్యక్షుడు అంగోతు రాజునాయక్, తుక్కుగూడ మున్సిపాలిటీ అధ్యక్షుడు జల్లెల లక్ష�
సీఎస్ఆర్ కింద ముందుకొస్తున్న కార్పొరేట్ సంస్థలు సర్కారు స్ఫూర్తితో తటాకాల సంరక్షణ తాజాగా 25 చెరువుల దత్తతకు పలు కంపెనీల ఆసక్తి బల్దియాతో కుదరనున్నఒప్పందం సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): పచ్చని చ�
ప్రతి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి రెండో విడుతలో1500 మంది అర్హులకు అవకాశం వాహనాల పంపిణీలో దానం నాగేందర్, కలెక్టర్ శర్మన్ బంజారాహిల్స్,జూన్ 22: సమాజంలో అణిచివేయబడిన దళితుల ఆత్మగౌరవాన్ని పెంచడంతో పా
మేడ్చల్ కలెక్టరేట్, జూన్ 22 : తెలంగాణను అన్ని రంగాలలో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దే రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 9, 12, 15, 17, 3వ వార్డులలో రూ.
జలమయమైన ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటన మ్యాన్హోళ్ల వద్ద హెచ్చరిక బోర్డులుఏర్పాటు చేయాలి కలుషితనీటి సమస్యను పరిష్కరించాలి అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం నేరేడ్మెట్, �