నగరంలోని పలు పార్కుల ఆధునీకరణపై హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ప్రత్యేకంగా దృష్టి సారించింది. ప్రజలకు పార్కుల్లో మెరుగైన మౌలిక వసతులను అందుబాటులోకి తెచ్చేందుకు పెద్ద మొత్తంలో నిధులను వ�
మోదీ, యోగి ‘ద్వేషపూరిత రాక్షసులు’ గా మారి మైనారిటీలనే లక్ష్యంగా చేసుకొని ప్రవేశపెట్టిన బుల్డోజర్ సంస్కృతి దేశానికి ప్రమాదకరమని ఇన్సాఫ్ జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు, సీపీఐ జాతీయ కార్యవర్గ స�
విభిన్న ప్రతిభావంతులు (దివ్యాంగులు) సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అసెస్మెంట్ క్యాంపులు సద్వినియోగం చేసుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గద్వాల విజయలక్ష�
పాడి రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. నార్ముల్ డైరీ చైర్మన్ కృష్ణారెడ్డి మంత్రి సబితను సోమవారం కలిసి పాడి రైతుల కోసం కందుకూరు మండ
జీవితంలో ప్రతి ఒక్కరి ఎదుగుదలకు ఓ స్త్రీ మూర్తి సహకారం తప్పకుండా ఉంటుందని తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి అన్నారు. స్పందన ఇంటర్నేషనల్ ఫౌండేషన్ సౌజన్యంతో జలదంకి పద్మావతి మెమోరియల్ ట
విద్య, వైద్యం, ఫ్యాషన్, టెక్నాలజీ, పర్యాటకం తదితర రంగాల్లో ప్రపంచ చిత్ర పటంలో తెలంగాణ ప్రత్యేక స్థానంలో నిలిచిందని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో సోమవారం రవీంద్రభారతిలో తెలంగాణ మునీశ్వరుడిగా కీర్తింపబడిన చందాల కేశవ దాసు జయంతి కార్యక్రమం నిర్వహించారు.
విద్యుత్ షార్ట్ సర్యూట్తో ఓ ట్రావెల్స్ సంస్థ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటన నారాయణగూడ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఎస్సై నరేశ్, సంస్థ ప్రతినిధులు, స్థానికులు తెలిపిన వివ�
నీవు కరెంట్ బిల్లు చెల్లించలేదు.. 24 గంటల్లో బిల్లు చెల్లించకపోతే కనెక్షన్ కట్ అవుతుందంటూ ఓ వ్యక్తికి మెసేజ్ పంపిన సైబర్నేరగాళ్లు, ఆయన బ్యాంకు ఖాతాలో నుంచి రూ. 8.5 లక్షలు కాజేశారు. సైబర్క్రైమ్ పోలీసు�
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ విధ్వంస ఘటనపై రైల్వే పోలీసులు నమోదు చేసిన కేసును నగర పోలీసులకు బదిలీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తులో నగర పోలీసులు తమ వంతు సహకారాన్ని రైల్వే పోలీస�
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన అగ్నిపథ్ పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేసింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన ఆందోళనలో మరణించిన రాకేశ్ మృతికి కారణమైన పోలీసులపై చర్యలు త
ప్రభుత్వ బడులను ఆదర్శంగా తీర్చిదిద్దే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీతాఫల్మండి డివిజన్ కార్పొరేటర్ సామల హేమ సూచించారు. ఈ మేరకు సోమవారం డివిజన్లోని ప్రభుత్వ పాఠశాలను ఉపాధ్యాయులతో కలిసి కార్పొర�
వెలుస్తున్న అధునాతన హోటళ్లు, రెస్టారెంట్లు ఐటీ కారిడార్ పరిధిలో జోరుగా నిర్మాణాలు ఆఫీసు దగ్గరలో ఉండేందుకు ఉద్యోగుల ఆసక్తి నగరంలో 7 లక్షలపైనే ఐటీ ఉద్యోగులు సిటీబ్యూరో, జూన్ 19 (నమస్తే తెలంగాణ):ఆకాశాన్నంట