జామ్తారా టూ సూరత్ 13 మందిని విచారిస్తున్నసీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు ఎస్బీఐ యూనో కస్టమర్లే లక్ష్యంగా సైబర్మోసాలు సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ):జామ్తారా సైబర్ నేరగాళ్లు రూట్ మార్చారు. జా
బస్తీ దవాఖానల్లోనే నిర్ధారణ పరీక్షలు బస్తీ దవాఖానలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏర్పాట్లు జ్వరం, జలుబు, దగ్గు ఉంటే నిర్లక్ష్యం వద్దు జిల్లా వైద్యాధికారి డా.వెంకటి సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ) : సీ�
పోస్ట్ కొవిడ్లో పరిస్థితులు చెప్పలేం కరోనా జాగ్రతలు తప్పనిసరిగా పాటించాలి సూచనలు చేస్తున్న వైద్యనిపుణులు సిటీబ్యూరో, జూన్ 22 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. అయితే, తాజాగా �
మణికొండ, జూన్ 22 : తెలుగు రాష్ర్టాలలో మొదటిసారిగా నేషనల్ అసిస్మెంట్, అక్రెడిటేషన్ కౌన్సిల్ ద్వారా ఏ ప్లస్ ప్లస్, సీజీపీఏ గ్రేడ్లో మహిళా ఇంజినీరింగ్ కళాశాలకు రెండో స్థానం దక్కడం అభినందనీయమని రాష�
ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొనేందుకు గ్రేటర్ ముస్తాబైంది. ‘మానవత్వం కోసం యోగా’ అనే థీమ్తో ఈసారి వేడుకలు జరుగనున్నాయి. ఇందుకోసం నగరంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆసనాలు వేసేందుకు పరేడ్ గ్ర�
దళితబంధు పథకం దేశానికే దిక్సూచి అని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. దళితుల్లో అంటరానితనం, పేదరిక నిర్మూలనే దళితబంధు పథకం ముఖ్య ఉద్దేశమని అన్నారు.
రానున్న కాలమంతా ఎలక్ట్రిక్ వాహనాలదే. కాలుష్య నివారణ, పర్యావరణ పరిరక్షణకు వీటి ప్రాధాన్యత పెరుగుతున్నది. పైగా మండుతున్న ఇంధన ధరలకు ప్రత్యామ్నాయంగా చాలా మంది విద్యుత్ వెహికిల్స్పై ఆసక్తి చూపుతున్నార�
హైదరాబాద్ మహా నగరం ఆధునిక పోకడలు సంతరించుకొని అభివృద్ధి దిశగా పరుగు పెడుతోంది. పలు కాలనీలను కలుపుకుంటూ ట్రాఫిక్ కష్టాలు తొలిగిపోయేలా పలు రకాల రహదారులను నిర్మించుకుంటున్నాం.
ఎస్సీ కార్పొరేషన్ కింద రుణాలు పొందిన లబ్ధిదారులు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో సోమవారం ఏర్పాటు చేసిన రుణాల పంపిణీ కార్యక్రమంలో �
అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఓ విద్యార్థి జీవితాన్ని ఓ పుస్తకం మార్చేసింది. పదో తరగతిలో ఉన్న సమయంలో రోడ్డు వెంబడి తిన్న ఆహారం అతనికి అనారోగ్యాన్ని తెచ్చిపెట్టింది.
సీఎం కేసీఆర్ తీసుకున్న ప్రతి నిర్ణయం బహుళ ప్రయోజనకారిగా ఉంటుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. బోరబండలో 34 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను సోమవారం ఆయన పంపిణీ చేశారు.
కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి కిటికీకి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సనత్నగర్ పీఎస్ పరిధిలో చోటుచేసుకున్నది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బోరబండ సమీపంలోని ఆర్కే సొసైటీలో ఫయాజ్ ఖాన్(33) తన తల్లి �
అర్హులైన వారందరికీ దళితబంధు అందించడమే సర్కార్ లక్ష్యమని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. రెండో విడత దళితబంధు పథకం కింద వెంకటేశ్వరకాలనీ డివిజన్కు చెందిన దరఖాస్తులను కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి �