నగరంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జీలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. తెలంగాణతో పాటు నగర సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మాసబ్ట్యాంక్లోని ఎఫ్ఓబీపై చార్మినార్తోపాటు హరితహారానికి చిహ్నంగా ఏర్పాటు చేసిన చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి.