పెళ్లి చేసుకుని 20 ఏళ్లు అయ్యింది. పిల్లలు పుట్టడం లేదు. దీంతో తీవ్ర మానసిక వేదన చెందుతూ బాధపడుతున్న ఓ వ్యక్తి ఫుట్ పాత్ పై నిద్రిస్తున్న 8 నెలల బాలుడిని కిడ్నాప్ చేశారు. ఈ కేసును సవాలుగా తీసుకున్న పోలీస�
అర్ధరాత్రి వేళ మితిమీరిన వేగంతో వెళ్తుండగా కారు అదుపుతప్పి ఫుట్పాత్ మీదకు దూసుకెళ్లడంతో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందగా మరో ఇద్దరు గా యపడ్డారు. ఈ సంఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచ
ప్రధాన రహదారిలోని ఫుట్పాత్లు, క్యారేజ్ వేలను ఆక్రమిస్తూ ట్రాఫిక్కు ఇబ్బందులు కల్గించడమే కాకుండా.., పాదచారులు ఫుట్పాత్పై నడిచేందుకు వీలు లేకుండా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆపరేష�
శేరిలింగంపల్లి జోనల్ స్థాయి వివిధ విభాగాల సమన్వయ(కన్వర్జెన్సీ) సమావేశం ఈసారి సాధారణానికి భిన్నంగా జరిగింది. ప్రతిసారీ కేవలం కార్యాలయంలోనే జోన్ స్థాయిలో నెలకొంటున్న ట్రాఫిక్, లాఅండ్ఆర్డర్, ఫుట్ ప
నగరంలోని ఫుట్ ఓవర్ బ్రిడ్జీలను అందంగా తీర్చిదిద్దుతున్నారు. తెలంగాణతో పాటు నగర సంస్కృతిని ప్రతిబింబించే చిత్రాలను ఏర్పాటు చేస్తున్నారు. మాసబ్ట్యాంక్లోని ఎఫ్ఓబీపై చార్మినార్తోపాటు హరితహారానిక