ఒకే పోలిక.. అచ్చం ఒకరిని చూస్తే మరొకరిని చూసినట్లే.. జిరాక్స్ టూ జిరాక్స్, ఒకే డ్రెస్.. ఇట్లా చెప్పుకుంటూ పోతే కవలల గురించి ఎన్నో అంశాల్ని పోల్చి చెప్పవచ్చు.
ప్రతి విద్యార్థి సరైన మార్గంలో నడిచేందుకు ఇంటర్మీడియట్ చదువును సరైన వేదికగా ఎంచుకోవాలని, ప్రతి ఏడాది రెండు తెలుగు రాష్ర్టాల్లో కలిపి సుమారు రెండు లక్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ విద్యను అభ్యసిం�
రాష్ట్ర ప్రజల సంక్షేమమే తెలంగాణ సర్కారు ధ్యేయమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న అన్నారు. బోర్డు పరిధిలోని మూడో వార్డు మడ్ఫోర్ట్ గాంధీనగర్, శ్రీరాంనగర్లోని డబుల్ బెడ్ రూం ఇండ్ల సముదాయం వద్ద సోమవార
పెరుగుతున్న సైబర్, ఆర్థిక నేరాలను నియంత్రించేందుకు దర్యాప్తు వ్యూహాలను పునర్ వ్యవస్థీకరిస్తూ అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి సమర్థవంతంగా పనిచేయాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పోలీస్ అధికా�
ప్రజా సమస్యల పరిష్కారానికి ఎస్ఆర్నగర్, బీకేగూడలోని నివాసితుల సంక్షేమ సంఘాలను కలుపుకుని ఫ్రాబ్స్ (ఫెడరేషన్ ఆఫ్ రెసిడెన్షియల్ అసోసియేషన్స్ ఇన్ బీకేగూడ, ఎస్ఆర్నగర్, సనత్నగర్) సంస్థ చేసిన కృ
ఆన్లైన్లో క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న ముఠాను శంషాబాద్ ఎస్వోటీ పోలీసులు ఆరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వారి నుంచి సుమారు రూ.11లక్షల సొత్తును స్వాధీనం చేసుకున్నారు.
ఎన్సీసీలో శిక్షణ పొందిన ఎంతోమంది పూర్వ విద్యార్థులు ప్రస్తుతం వివిధ రంగాల్లో దేశానికి సేవలందిస్తుండడం గర్వకారణమని ఎన్సీసీ డైరెక్టర్ జనరల్, లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్పాల్ సింగ్ పేర్కొన్నా�
గడికోట అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధ్దం చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. సోమవారం మహేశ్వరంలోని ప్రసిద్ధిగాంచిన గడికోట మైదానాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, రాష్ట్ర ఎక్సైజ్, పురావస్తు
నార్త్జోన్లోని కార్ఖానా పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం ఒంటరిగా తిరుగుతున్న ఓ వృద్ధురాలిని(75) చేరదీసిన పెట్రో సిబ్బంది స్టేషన్కు తీసుకువచ్చారు. వృద�
నగర వాసులకు ఎన్నో ఏండ్లుగా చక్కటి, చిక్కటి టీని అందిస్తున్న కేఫ్ నిలోఫర్ మరో ముందడుగు వేసింది. సోమవారం హిమాయత్నగర్లో మరో నూతన బ్రాంచ్ను కేఫ్ నిలోఫర్ చైర్మన్ బాబూరావు, మేనేజింగ్ డైరెక్టర్ శశాం�
సీనియర్ సిటిజన్లకు జీహెచ్ఎంసీ అందిస్తున్న ‘బూస్టర్' వాహన సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఏఎంఓహెచ్ డాక్టర్ బిందుభార్గవి, ఎస్పీహెచ్ఓ డాక్టర్ అనురాధ సూచించారు. ఇంటినుంచి రాలేనివారు సమాచారం ఇస్తే
తార్నాకలోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) యువ శాస్త్రవేత్త డాక్టర్ బైరోజు నవీన్కుమార్ అనారోగ్యంతో ఆదివారం రాత్రి మృతి చెందిడు. చెంగిచర్లలోని తన నివాసంలో అకాల మరణం పొందారు.