ప్రభుత్వ ఆధ్వర్యంలో కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నామని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు.
విద్యార్థులు కొత్త ఆలోచనలతో సమాజ ప్రగతిలో భాగస్వాములు కావాలని తెలంగాణ ఇంటెలిజెన్స్ ఐజీ ఉప్పల శివకుమార్ పిలుపునిచ్చారు. వైశ్య హాస్టల్ ట్రస్ట్బోర్డు, వైశ్యహాస్టల్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హాస్ట
ఉద్ధృతి తగ్గుముఖంతో క్లినిక్లు పునఃప్రారంభం హైదరాబాద్ జిల్లాలో 7 కేంద్రాల్లో సేవలు మార్చి 1 నుంచి మరో 18 క్లినిక్లు ప్రారంభం వారానికి 5 రోజులు..రోజుకు 3 గంటలు వైద్యం ప్రస్తుతం ఏడు కేంద్రాల్లో కొనసాగుతున�
రేపట్నుంచి జీవో 58,59 కింద దరఖాస్తుల స్వీకరణ 3 జిల్లాల్లో మొత్తం 1,00,684 మందికి లబ్ధి 2014 జూన్ 2కు ముందు ఇండ్లు నిర్మించుకున్న వారే అర్హులు బంజారాహిల్స్.ఫిబ్రవరి 19 : ప్రభుత్వ భూము లు ఆక్రమించుకొని ఇండ్లు నిర్మించ�
‘మన బస్తీ-మన బడి’కి నిధులు కేటాయించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి సమీక్ష హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): ‘మన బస్తీ – మన బడి’ కార్యక్
మన బస్తీ-మన బడితో మొదటిదశలో అభివృద్ధి నియోజకవర్గానికి 10 స్కూళ్ల ఎంపిక తరగతి గదులు, ఆటస్థలాలు, డిజిటల్ విద్యకు ప్రాధాన్యం ఖాళీ ప్రభుత్వ స్థలాల్లో పాఠశాలల భవనాలు సమీక్షలో మంత్రులు తలసాని, మహమూద్ అలీ, మల్�
కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కలెక్టరేట్లో సమీక్ష సమావేశం మేడ్చల్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. �