సికింద్రాబాద్ పరిధిలో లాలాపేట, తుకారాంగేట్ ప్రాంతాల్లో రోడ్డు విస్తరణ పనులను వేగవంతం చేయాలని, నిధుల కొరత ఎదురుకాకుండా తాము చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ అన్నారు.
తెలంగాణ మరాఠా సమాజ్ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శిగా అక్బర్బాగ్ డివిజన్ టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి నితీశ్రావు జోగ్డే ఎన్నికయ్యారు.మలక్పేటలో సోమవారం జరిగిన సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నా�
గ్రేటర్వ్యాప్తంగా రహదారి ప్రమాదాలను నియంత్రించేందుకు సంయుక్త కార్యాచరణ ప్రారంభమైంది. అతివేగం, ర్యాష్ డ్రైవింగ్పై మూడు కమిషనరేట్ల పోలీసులు దృష్టిసారించి శాస్త్రీయ వేగ విధానాన్ని నిర్ధారించారు.
‘మామా నేను నీ దోస్త్ని రా..నాకు తెలుసు నీకేం కావాలో..వాడేస్కో వైఫై వాడేస్కో” అనే ట్యాగ్లైన్గా ‘తిందాం రా మామ’ పేరుతో దేశంలో తొలిసారి దేశీ స్నాక్ రెస్టారెంట్ మియాపూర్లో ఇటీవల ప్రారంభమైంది.
మరో నెల రోజుల్లో ఈ ఆర్థిక సంవత్సరం పూర్తవుతుంది. జరిమానాలు, జప్తుల నుంచి మినాహాయింపు పొందటంతో పాటు బకాయిలు చెల్లింపునకు జీహెచ్ఎంసీ సదావకాశాన్ని కల్పించింది.
ప్రజల ఆరోగ్యం కోసం ఇంటి వద్దనే ఆరోగ్య సేవలు అందించడానికి ప్రభుత్వం కృషి చేస్తుంది. అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 156 కాలనీలు, బస్తీల్లో 43,441 ఇండ్లు ఉన్నాయి.
ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తెలిపారు. ఆదివారం షేక్పేట్ డివిజన్ లక్ష్మీనగర్లో నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ కోర్టును టీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు దు�
డివిజన్ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం అల్లాపూర్ డివిజన్ పరిధి రాజీవ్గాంధీనగర్లో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు స్థానిక కార్పొరేటర్
ఆస్తిపన్ను సమస్యలను పరిష్కరిస్తున్నామని మల్కాజిగిరి సర్కిల్ డిప్యూటీ కమిషనర్ జి.రాజు అన్నారు. ఆదివారం సర్కిల్ కార్యాలయంలో అధికారులు పది ఇండ్ల ఆస్తిపన్ను సమస్యలను పరిష్కరించారు.