రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు కుత్బుల్లాపూర్ ని యోజకవర్గం బహదూర్పల్లిలోని ఓపెన్ ప్లాట్లను ఆన్లైన్ వేలంలో విక్రయించేందుకు సర్వం సిద్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎస్టీసీ ఆధ్వర్యంలో వ�
ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని, అందులో భాగంగానే నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సుమారు రూ.22.59 కోట్ల ఎస్ఎన్డీపీ నిధులతో వరదనీటి నాలా నిర్మాణ పనులు చేపడుతున్నామని కు�
సకల సదుపాయాలతో ఎస్ఆర్నగర్లోని నిర్మితమవుతున్న నూతన కమ్యూనిటీ హాల్ను త్వరగా చేపట్టి వినియోగంలోకి తీసుకురానున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు.
దళితుల సాధికారత కోసం ప్రభుత్వం దళితబంధు రూపొందించిందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు. శంషాబాద్ మండలంలోని దళితబంధు లబ్ధిదారులకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్�
మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ.. వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు.
దళితులు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం అమలుపై హైదరాబాద్ జిల్లాలో ఏర్పాట్లు మొదలయ్యాయి. జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నుంచి 100మంది చొప్పున మొత్�
ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లను నిర్మించుకున్న వారి స్థలాలను క్రమబద్ధ్దీకరించేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 58, 59 కింద దరఖాస్తుల స్వీకరణ సోమవారం ప్రారంభమయింది. షేక్పేట, ఖైరతాబాద్ మండలాల పరిధిలోని బస్తీల�