దళితుల జీవితాల్లో వెలుగులు నింపడానికే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశ పెట్టారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం మహేశ్వరం మండల పరిషత్ కార్యాలయంలో దళిత బంధుపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వ
‘మన బస్తీ-మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారనున్నాయి. నాణ్యమైన విద్యనందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడమే లక్ష్యంగా చేపడుతున్న ఈ కార్యక్రమంతో పాఠశాలలకు మహర్దశ రా�
ఆశ వర్కర్ల ఆశలు నెరవేరాయి.. పనిచేయని వ్యక్తిగత సెల్ఫోన్తో పడ్డ ఇబ్బందులన్నీ తొలగిపోయాయ్.. తెలంగాణ ప్రభుత్వమే స్వతహాగా ముందుకొచ్చి ఆశ వర్కర్లకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లను అందించింది.
వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం (ఎస్ఎన్డీపీ) పనులను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. గతేడాది అనుభవాలు పునరావృతం కాకుండా వరద ముంపునకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్ణయించి నాలాల అభివృద్ధి పనులను
డివిజన్ పరిధిలోని మధురానగర్లో ఉన్న రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ (స్టేట్హోం) ప్రాంగణంలో ఉన్న దుర్గబాయి దేశ్ముఖ్ మహిళల ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థినులు తొలిసారిగ�
ఫిలింనగర్ నుంచి కొత్తచెరువు వైపు వెళ్లేరోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన సెంట్రల్ సుందరీకరణ పనులు తుది చేరుకున్నాయి. ఇప్పటికే జీహెచ్ఎంసీ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ఆకర్షణీయమైన రీతిలో సెంట్రల్మీడి�
సమాజానికి సేవ చేయాలనే ఉన్నతమైన భావాలు కలిగిన వారే సివిల్ సర్వీసులోకి రావాలని యువతకు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీ రమణాచారి సూచించారు. ధనార్జనే ధ్వేయం అనుకుంటే ఇతర వ్యాపాకాలు చూసుకోవాలని ఆయన
ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ తీసుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నదని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. రహ్మత్నగర్లో బుధవారం ‘అక్షయపాత్ర’ సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథ�