వైద్యపరంగా ఎటువంటి అత్యావసర పరిస్థితులు తలెత్తినా, ఆశవర్కర్లు తమ ఆరోగ్యాలను కూడా ఫణంగా పెట్టి చేస్తున్న వైద్య సేవలు వెలకట్టలేనివని సనత్నగర్ కార్పొరేటర్ కొలను లక్ష్మీరెడ్డి అన్నారు.
తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి, అమ్మల సంఘం అధ్యక్షురాలు పద్మకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు ఆమె భౌతికకాయాన్ని సనత్నగర్ జెక్కాలనీల
కేంద్ర రక్షణ శాఖ నుంచి సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు రావాల్సిన సర్వీస్ చార్జీలను విడుదల చేయించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సీఈవో అజిత్రెడ్డిని ఎమ్మెల్యే సాయన్న కోరారు.
పశువుల నుంచి అధిక లీటర్లలో పాలు సేకరించేందుకు ఇచ్చే ఆక్సిటోసిన్ ఇంజక్షన్లను విక్రయిస్తున్న ఇద్దరిని రాచకొండ మల్కాజిగిరి ఎస్వోటీ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.
రాష్ట్రంలో రోగులకు సేవలందించడంలో ఆశ కార్యకర్తల నిబద్ధత ఎంతో గొప్పదని డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావుగౌడ్ అన్నారు. వారు అందిస్తున్న సేవలు ఎంతో గొప్పవని కొనియాడారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యుడు పాండుయాదవ్ అన్నారు. పొదుపు సంఘాల మహిళలకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర సర్కారు ప్రత్యేక చొరవలు తీసుకుంటుందన్నారు.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ఇచ్చే జాతీయ స్థాయి ఫెలోషిప్లను తగ్గించారని ఎస్ఎఫ్ఐ ఓయూ కార్యదర్శి రవినాయక్ మండిపడ్డారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ (డీడీ)కు సంబంధించిన పెండింగ్ కేసుల పరిష్కారంపై న్యాయస్థానం దృష్టి సారించింది. సత్వర పరిష్కారం కోసం విధించిన జరిమానాలను తగ్గిస్తున్నాయి. రూ.10 వేల జరిమానా కట్టాల్సిన వారికి.. రూ.2 వేలక
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ను తప్పనిసరిగా వినియోగించాలని కొండాపూర్ 8వ పోలీసు బెటాలియన్ కమాండెంట్ పి.మురళీకృష్ణ తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో చాలా మంది హెల్మెట్ లేకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోతున�
నిన్నటిదాకా ట్రాఫిక్ చిక్కులతో కనిపించిన జంక్షన్లలో రయ్మంటూ వాహనాలు సాగుతున్నాయి. గంటల తరబడి అవస్థలు పడిన జనం నిమిషాల్లోనే గమ్యం చేరుతున్నారు. ఇలా ఒకటేమిటి... హైదరాబాద్ మహానగర ట్రాఫిక్ పద్మవ్యూహాల�
గాజులరామారంలో అబ్బురపరుస్తున్న అటవీ అందాలు చింతల్ చెరువులో ఆకట్టుకుంటున్న పక్షుల కిలకిలలు పర్యావరణ పరిరక్షణ దిశగా అధికారుల చర్యలు మహానగరం ప్రజలకు సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్నికల్పించేందుక
కీసరగుట్ట రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర కార్మికశాఖమంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్లో మంగళవారం జిల్లా కలెక్టర్ సమక్షంలో మ
నల్గొండలో పంక్చర్ దుకాణం పెట్టిన హర్యానా వాసి.. లారీ టైర్ల కంటెయినర్లతో ఉడాయించి లక్షలు కాజేశాడు. దోపిడీల కోసం ప్రత్యేకంగా ఓ ముఠానే తయారు చేశాడు. చోరీ సొత్తును సగం ధరకే విక్రయిస్తూ నగదుతో సొంతూరుకు ఉడాయ�
ఉస్మానియా దవాఖానకు వైద్య సేవల నిమిత్తం పేదలు మాత్రమే వస్తారనే అపోహను వీడి, ఈ దవాఖానలో అందుబాటులో ఉన్న సూపర్ స్పెషాలిటి వైద్య సేవలను ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగ