మల్కాజిగిరి, ఫిబ్రవరి 25: పేద విద్యార్థులకు ఇంగ్లిష్ మీడియంలో చదువులు చెబుతున్నామని అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ శాంతిశ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా పరిషత్ బాలకల స్కూల్లో కార్పొరేటర
అంబర్పేట/కాచిగూడ, ఫిబ్రవరి 24: బస్తీలు, కాలనీల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో ప్రజల భాగస్వామ్యం ప్రధానమని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బాగ్అంబర్పేట డివిజన్ తురాబ్నగర్లో రూ.30 లక్షలతో సీసీ రో
ఎమ్మెల్యే ముఠా గోపాల్ 10 మంది ఆశవర్కర్లకు స్మార్ట్ ఫోన్లు అందజేత కవాడిగూడ, ఫిబ్రవరి 24: ప్రజలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ఆశ వర్కర్లకు జారీ చేసిన స్మార్ట్ ఫోన్లు ఎంతో దోహదపడుతాయని
-జలమండలి అధికారిని కోరిన కార్పొరేటర్ దూసరి లావణ్యశ్రీనివాస్గౌడ్ గోల్నాక/కాచిగూడ, ఫిబ్రవరి 24: పలు ప్రాంతాల్లో కొత్తగా ఏర్పాటు చేసున్న మంచినీటి పైపులైన్ల ఏర్పాటు పనులను వేగవంతం చేసి తాగునీటి సమస్యను ప
పరిష్కార వేదికల ద్వారా దరఖాస్తుల స్వీకరణ మరో ఐదు ఆదివారాలు సమావేశాలు టార్గెట్ పూర్తి చేసేందుకు జీహెచ్ఎంసీ చర్యలు అబిడ్స్, ఫిబ్రవరి 24 : జీహెచ్ఎంసీ నిర్వహిస్తున్న ఆస్తిపన్ను పరిష్కార వేదిక కార్యక్రమ�
త్వరలో బస్తీలో 282 డబుల్ ఇండ్ల నిర్మాణ పనులు ప్రారంభం పైసా ఖర్చు లేకుండా లబ్ధిదారులకు అందజేత ఆనందంలో లబ్ధిదారులు సికింద్రాబాద్, ఫిబ్రవరి 24: పేదలకు సొంతగూడు కల్పించే దిశగా రాష్ట్ర సర్కారు అడుగులు వేస్తు�
మహేశ్వరం, ఫిబ్రవరి 24: మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అడిషనల్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం తుక్కుగూడ మున్సిపాలిటీ కార్యాలయంలో బడ్జెట్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర
అమీర్పేట్, ఫిబ్రవరి 24 : సనత్నగర్ ఈఎస్ఐ వైద్య కళాశాలలోని ఎన్ఎస్ఎస్ వి భాగం వారు వారం రోజుల పాటు ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నారు. సనత్నగర్ ఈఎస్ఐ వైద్య కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన ప్రారం�
కందుకూరు, ఫిబ్రవరి 24 : గ్రామాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని కొత్తగూడ సర్పంచ్ సాధ మల్లారెడ్డి గురువారం మంత్రిని కలిసి గ్రామంతో పా�
నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకుందాం.. వరద ముంపు నుంచి శాశ్వత విముక్తి దమ్మాయిగూడలో సీవరేజీ పైప్లైన్ పనులకు మంత్రి మల్లారెడ్డి శంకుస్థాపన మేడ్చల్ కలెక్టరేట్, పిబ్రవరి 24: ప్రపంచంలోనే
మండలంలో కొనసాగుతున్న అవసరాల గుర్తింపు ప్రక్రియ.. 8 ఉన్నత,15ప్రాథమిక,1 ప్రాథమికోన్నత పాఠశాల ఎంపిక ‘మన ఊరు-మనబడి’లో అమలు మియాపూర్, ఫిబ్రవరి 24 : కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా సర్కారు పాఠశాలలను తీర్చిదిద్దాలనే �
వివిధ రకాల ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారులకు శుభవార్త. ఈ-చలానా జారీ అయి జరిమానా చెల్లించని వారికి భారీ రాయితీ ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. పేదలు, మధ్యతరగతి వారి ఆర్థిక స్థితిగతులతోపాటు బకాయిల చిట్టా ఏటా పె�
జనం కోసం తపించే ఓ మహానేత తలపు తిరుగులేని సంకల్పమైంది. అపర భగీరథుడి కోరిక మన్నించి గోదావరి ఎదురు నడిచి వచ్చింది. అమాంతం ఎత్తుకు ఎగిసి నదిలేని చోట నడి సంద్రమై నిలిచింది.